Home Search
ఆత్మహత్యలకు - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాప్ అవుతుంది: ఎర్రబెల్లి
హైదరాబాద్: వరంగల్ లో కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాప్ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మే 6న వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు సంఘర్షణ సభ...
లోన్ యాప్లపై ఇడి దర్యాప్తు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్లో యాప్లపై ఇడి బుధవారం నాడు రూ.6.17 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న యాప్లపై కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో అడిగిన వెంటనే...
హ్యాట్రిక్ సాధిస్తాం
రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న మోడీ
బండి, రేవంత్లు కెసిఆర్
కాలిగోటికి సరిపోరు కొత్త
ఓటర్లకు తెలంగాణ ఉద్యమ
ప్రస్తానం తెలియజేయడానికే
ఐప్యాక్ సంస్థతో ఒప్పందం
మోడీ ప్రభుత్వానికి
ప్రత్యామ్నయంపై కెసిఆరే
నిర్ణయం తీసుకుంటారు
గడువు...
రైతు ఆత్మహత్యలపై రేవంత్ పచ్చి అబద్ధాలు
రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగాయని బొంకిన కాంగ్రెస్ నాయకుడు
లోక్సభలో ఆయన ప్రశ్నకే కేంద్ర
మంత్రి తోమర్ సమాధానమిస్తూ
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు
471కి తగ్గాయని ఇటీవల స్పష్టం
చేశారు మెడికల్ కాలేజీ సీట్ల
భర్తీపై రేవంత్వి తప్పుడు
ఆరోపణలు...
ఆ ఏడుగురే కారణం
కామారెడ్డి లాడ్జి గదిలో శనివారం తెల్లవారుజామున నిప్పంటించుకొని
సజీవ దహనమైన రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల మరణ వాంగ్మూలం
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గౌడ్, అప్పటి సిఐ నాగార్జున గౌడ్, బాలు, మార్కెట్
కమిటీ...
పెట్రో మంటలు!
సంపాదకీయం: ఎవరెంతగా అరిచి గీపెట్టినా, ఎన్ని కోట్ల ఆకలి పేగులు అధిక ధరల మంటల్లో మాడి మసైపోతున్నా కేంద్ర ప్రభుత్వ అధినేతలకు చీమకుట్టినట్టైనా వుండడం లేదు. వారు పరమ లక్షంగా పెట్టుకున్న హిందూ...
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి
2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి
n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య
n 2015లో 1358మంది...
రాహుల్ వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం..
మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా రచ్చ చేస్తోంది. దాదాపు అన్ని పార్టీలు ఈ విషయాన్ని ఏదో విధంగా లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు...
మల్లన్నకు జలబోనం
11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్
దేశంలోనే నదిలేని...
పంజాబ్లో విద్యుత్తు యూనిట్కు రూ.3 తగ్గింపు
ఛండీగఢ్: మరికొన్ని నెలల్లో పంజాబ్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఆయన సోమవారం చేశారు. కాగా కొత్త...
చిన్నారుల్లో భారీగా పెరిగిన ఆత్మహత్యలు
గంటకు కనీసం ఒకరి చొప్పున..
2020లో 11,396 మంది : ఎన్సిఆర్బి నివేదిక
కుటుంబాలు, ప్రభుత్వాల సమిష్టి వైఫల్యంగా సామాజికవేత్తల విమర్శ
న్యూఢిల్లీ: 2020లో దేశంలో రోజుకు సగటున 31మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేర...
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి...
ప్రభుత్వ నిధులతో దేవాలయాల అభివృద్ధి: హరీష్ రావు
ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సిఎ కెసిఆర్ దే
దుబ్బాక లో వేడుకగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ...
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...
నా తెలంగాణ జన వజ్రాలగని
ప్రపంచానికి దుఃఖ నివారణోషధి నందించిన గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. కోటి లింగాల, ధూళికట్ట ప్రాంతాలు రాజధానులుగా శాతవాహన రాజులు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన భూమి. కాకతీయ రాజులు సువిశాల వరంగల్ రాజధానిగా...
బుసలు కొట్టి కాటేస్తున్న కరోనా
గత సంవత్సరం ఈ సమయంలో భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ఒక చెరసాలగా మారిపోయి ఉంది. రోడ్ల మీదికి రావాలంటే జనం గజగజ వణికిపోయారు. కరో నా భూతం ఎక్కడ పొంచి ఉన్న...
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్ భార్య
ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్
భార్య కూడా అదే బాట
మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సి పాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో నాల్గవ వార్డు ప్రైవేట్ టీచర్ వెన్నం రవికుమార్, మొన్న మంగళవారం ఆత్మహత్య...