Home Search
జమ్మూకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల సంఘం ఇప్పుడో బిజెపి శాఖలా తయారైంది: మెహబూబా ముఫ్తీ
అనంత్నాగ్(జమ్మూకశ్మీర్): ఎన్నికల సంఘం ఇప్పుడు బిజెపి శాఖలా పనిచేస్తోందని, బిజెపి సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తోందని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. “ఎన్నికల సంఘం ఇప్పుడు స్వతంత్ర సంస్థగా పనిచేయడంలేదు”...
కశ్మీర్ను తట్టి చూస్తున్న బిజెపి
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయా, 2018 నుంచి అక్కడ కొరవడిన ప్రజా ప్రాతినిధ్య పాలన పునరుద్ధరణ కానున్నదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా అక్కడ జరిపిన పర్యటన ఈ...
వైష్ణవి దేవి మందిరాన్ని దర్శించుకున్న అమిత్ షా
జమ్ము: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం కత్రాలోని మాతా వైష్ణవి దేవి మందిరాన్ని సందర్శించుకుని పూజలు చేశారు. ఆయన అక్కడి సాంఝిచత్త్ హెలిపాడ్కు చేరుకున్నప్పుడు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్...
కశ్మీర్ యాపిల్కు కష్టాలు
సంపాదకీయం: గిరాకీ వున్న చోటుకి సరుకు వెళ్లడం వ్యాపార ధర్మమే కాదు ప్రజల బతుకు అవసరం కూడా. దాని వల్ల అటు ఉత్పత్తిదారు, ఇటు వినియోగదారు, మధ్యలో వుండే సరఫరాదారు కూడా ప్రయోజనం...
కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం: పోలీసులు
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. "కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని టెక్రి నార్ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో...
ఒకవేళ 2024లో అధికారంలోకి ప్రతిపక్షం వస్తే… : నితీశ్ కుమార్
పాట్నా: ఒకవేళ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపియేతర పార్టీ అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తానని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. “నేను కేవలం బీహార్ గురించి మాత్రమే...
ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేం: గులామ్ నబీ ఆజాద్
అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేశారు. దానిని ఇక పునరుద్ధరించలేరని కాంగ్రెస్ నుంచి ఐదు దశాబ్దాల...
గులామ్ నబీ ఆజాద్ వెంట వెళ్లిన నాయకులు…
న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుండి వైదొలగిన తర్వాత శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు రాజీనామా చేశారు. అనేక రాష్ట్రాల ఎన్నికలు ,...
నది ఒడ్డున పడిపోయిన జవానుల బస్సు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో 37 మంది ఐటిబిపి సిబ్బంది, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పహల్గామ్లో నది ఒడ్డున...
పార్లమెంటులో ఎంపీలు ఉపయోగించకూడని మాటలు!
‘అన్ పార్లమెంటరీ’ పదాల కొత్త జాబితాతో బుక్లెట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం- లోక్సభ,రాజ్యసభ రెండింటిలోనూ అన్పార్లమెంటరీగా పరిగణించబడే పదాలు, వ్యక్తీకరణలను...
ప్రశ్నార్ధకంగా కార్మిక చట్టాలు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుండి కీలక అంశాలపై సవివరంగా సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం తీసుకు వచ్చే ప్రయత్నం చేయక పోతుండడంతో కీలకమైన చట్టాల అమలులో సహితం వెనుకడుగు వేయవలసి వస్తున్నది. ఎంతో...
ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం: యశ్వంత్ సిన్హా
శ్రీనగర్: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆయన జులై 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో నేడు జమ్మూకశ్మీర్ను సందర్శించారు. “ఒకవేళ నేను రాష్ట్రపతిగా...
నా పేరును ఉపసంహరించుకుంటున్నా: ఫారూఖ్ అబ్దుల్లా
తన ముందు చాలా క్రియాశీల రాజకీయాలు ఉన్నాయని చెబుతున్న ఫరూక్ అబ్దుల్లా, ప్రతిపక్ష శిబిరం నుండి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన రెండవ నాయకుడు.
శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ , జమ్మూకశ్మీర్...
కుల్గామ్లో మరో లక్షిత హత్య
రాజస్థాన్కు చెందిన ఎల్లఖీ దేహతి బ్యాంక్ ఉద్యోగి విజయ్ కుమార్పై బ్యాంకు ఆవరణలోనే కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
జమ్మూకశ్మీర్: కుల్గామ్ జిల్లాలో గురువారం రాజస్థాన్కు చెందిన ఓ...
బారాముల్లాలో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా: జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకరు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల...
ఇమ్రాన్ను దింపడంలో ‘విదేశీ హస్తం’!
గత 75 ఏళ్లుగా భారత దేశం రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఎన్నో రకాల రాజకీయ మార్పులను చూసింది. ఎందరో నిరంకుశ విధానాల ద్వారా తమ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే ప్రయత్నాలు చేశారు....
లష్కరే తొయిబా తీవ్రవాది యూసుఫ్ కంట్రూ హతం
జమ్మూ: కశ్మీర్లో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు తీవ్రవాదులను జవాన్లు బారాముల్లా ఎన్ కౌంటర్లో హతమార్చారు. వారిలో ఒకరు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యూసుఫ్ కంట్రూ ఉన్నాడు. ఆ ఇద్దరు తీవ్రవాదులు తుపాకుల...
కొత్త ఆర్మీ చీఫ్గా మనోజ్ పాండే
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ఒక ట్వీట్లో తెలియజేసింది. ఇంజనీర్స్ కార్ప్స్ నుంచి ఆర్మీ చీఫ్గా...
శ్రీనగర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఇటీవల సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడితో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆదివారం కాల్చి చంపారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో ఇలా రాశారు: “ఇటీవల సిఆర్...
కశ్మీర్ లో 34 మంది బయటి రాష్ర్టాలవారు అక్కడ ఆస్తులు కొన్నారు !
న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్ ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ ...