Friday, May 17, 2024
Home Search

జమ్మూకశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
Amarnath Yatra

జూన్ 30 నుంచి మొదలు కానున్న అమర్‌నాథ్ యాత్ర

రెండేళ్ల తర్వాత భక్తులకు అవకాశం న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్ర రెండేళ్ల తర్వాత జూన్ 30 నుంచి తిరిగా ప్రారంభం కాబోతున్నది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం అమర్‌నాథ్ క్షేత్ర బోర్డు మీటింగ్‌కు...
Mehbooba Mufti

పాకిస్థాన్‌తో పోరు కొనసాగాలని బిజెపి కోరుకుంటోంది: మెహబూబా

కశ్మీర్: ‘పాకిస్థాన్‌తో పోరు కొనసాగాలని బిజెపి కోరుకుంటోంది. నా తండ్రి అంకుల్స్ కూడా చంపేయబడ్డారు. వారు ఎప్పుడూ హిందూ, ముస్లిం, జిన్నా, బాబర్, ఔరంగజేబ్ అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ...

రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాల్పులు

రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్:  రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు...
India divide rich and poor

రెండు భారత్‌లు: రాహుల్

ఒకటి పేదలది, రెండోది ధనవంతులదిగా విభజించారు ఆర్థిక వ్యవస్థలో అంబానీ, అదానీ వేరియంట్ వ్యాప్తి మోడీ ప్రభుత్వంలో 10మందికే మేలు చైనా, పాకిస్థాన్‌లను ఒకటి చేశారు భారత్‌పై డ్రాగన్‌కు స్పష్టమైన విజన్ ఉంది ఉపాధిని అటకెక్కించి నిరుద్యోగం పెంచారు రాష్ట్రపతి ప్రసంగంపై...
Tricolour hoisted at Lal Chowk after 30 years

30 ఏళ్ల తర్వాత లాల్‌చౌక్‌లో మువ్వన్నెల రెపరెపలు

30 ఏళ్ల తర్వాత శ్రీనగర్ నడిబొడ్డున త్రివర్ణపతాకావిష్కరణ ధైర్యంగా ముందుకొచ్చిన స్థానిక యువత, కలిసి వచ్చిన జనం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారంనాడు అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్(ఘంటా...
Telangana top in financial management:RBI report

అప్పుల్లో అడుగున.. ఆర్థికంలో అగ్రభాగాన

ఆర్థిక నిర్వహణ, క్రమశిక్షణలో తెలంగాణ టాప్ నిగ్గుతేల్చిన ఆర్‌బిఐ నివేదిక 48శాతం అప్పులతో జమ్మూకశ్మీర్ అగ్రస్థానం, 16.1%తో ఆఖరి స్థానాల్లో తెలంగాణ, ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పెరిగిన తెలంగాణ పరపతి, రుణదాతల్లో రాష్ట్రంపై...

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా బలగాల మధ్య కాల్పులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని రెడ్వానీ...
Jyoti Nainwal

ఆమె సైనికాధికారి అయ్యింది!

చెన్నై: నాయక్ దీపక్ నైన్‌వాల్ అనే సైనికుడు 2018లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ గాయపడి కన్నుమూశాడు. కానీ తన భర్త స్మృతులను మనస్సులో పెట్టుకుని ఆయన భార్య జ్యోతి నైన్‌వాల్(33) మూడేళ్ల...
PM Modi address at Army Camp in Nowshera

ప్రధానిగా కాదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: ప్రధాని

శ్రీనగర్‌: సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ సైనికులు దేశానికి రక్షణగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో గురువారం దేశ సైనికులతో కలిసి ప్రధాని...
Modi bhogi wished to everyone in telugu states

దేశ ప్రజలకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపాల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్‌ చేశారు.కాగా,...
Abhinandan

అభినందన్ ఇక వైమానిక దళ గ్రూప్ కెప్టెన్!

వింగ్ కమాండర్ కు అరుదైన గౌరవం  న్యూఢిల్లీ: బాలాకోట్ విమానదాడుల్లో సాహసం చూపి, పాకిస్థాన్ చేతిలో బందీగా చిక్కి హీరోగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఇప్పుడు వింగ్...
JK students arrest in Agra

పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసు!

ఆగ్రాలో ముగ్గురు జెకె విద్యార్థుల అరెస్ట్ ఆగ్రా(యూపి): ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ జట్టు గెలిచినందుకు వేడుక చేసుకున్నం జమ్మూకశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులను బుధవారం ఆగ్రాలో అరెస్టు చేశారు....
2 Terrorists killed by Jawans in Jammu Kashmir

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది జియా ముస్తఫా హతం

శ్రీనగర్: మూడు దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్లపై జరిగిన ‘నదీమార్గ్’ దాడిలో ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుఢు జియా ముస్తషా తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. జమ్మూకశ్మీర్ పూంచ్...
India create record in vaccination

వ్యాక్సినేషన్ లో చరిత్ర సృష్టించిన భారత్

ఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ చరిత్ర సృష్టించింది.  దేశవ్యాప్తంగా 100 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం పంపిణీ చేసింది. దేశంలో 75% మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన...

కశ్మీర్‌లో కొత్త కుంపటి!

కశ్మీర్‌లో కొత్త తరహా ఉగ్రహింస సాగుతున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. అదిప్పుడు తీవ్రమైంది. ఉగ్రమూకలు కశ్మీరీయేతరులను, వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి...
2 Terrorists Killed by security forces Encounter in J&K

ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం సౌత్ కశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదల ఏరివేత కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్...
2 Terrorists Killed by security forces Encounter in J&K

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నలుగురిని కాశ్మీర్ పోలీసులు అదుపులోకి...

సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు

‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’ కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...
PM Modi's All Party meet in Delhi

మధ్యాహ్నం 3 గంటలకు జ‌మ్ముక‌శ్మీర్‌ అఖిలపక్ష నేత‌ల‌తో ప్రధాని భేటీ..

శ్రీనగర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌ అఖిలపక్ష నేత‌ల‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ముక‌శ్మీర్‌ నేతలతో మోడీ...
Under leadership of Yogi BJP will get 50 seats

బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!

  నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...

Latest News