Friday, May 10, 2024

దేశ ప్రజలకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

PM Modi extends diwali greetings to people

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపాల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్‌ చేశారు.కాగా, ప్రధాని మోడీ సైనికులతో దీపావళీ పుకోనున్నారు. ఈరోజు ప్రధాని జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నౌషేరా, రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాలకు వెళ్లి అక్కడ జవాన్లతో కలిసి దీపావళీ వేడుకల్లో పాల్గొనన్నట్లు తెలుస్తోంది.  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి మోడీ ప్రతీ ఏడాది సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.

PM Modi extends diwali greetings to people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News