Saturday, April 27, 2024

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, చిన్నపిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి శుభం చేకూరాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి హరీశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News