Tuesday, April 30, 2024
Home Search

జమ్మూకశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
40 Terrorists gang with Pakistani Afghans

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

కాశ్మీర్: శ్రీనగర్‌లోని పంథా చౌక్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ...

కలిసిన కశ్మీర్ పార్టీలు

   నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్‌కు...
Two Police personnel lost their lives and one injured

ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి

జమ్మూకశ్మీర్: శ్రీనగర్ శివారు నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ...
India rejects China move on Kashmir issue at UNSC

చైనా వక్ర చేష్టలొద్దు: భారత్

న్యూఢిల్లీ: చైనా కుయుక్తులు మానుకుని, సవ్యంగా వ్యవహరిస్తే మంచిదని భారతదేశం హెచ్చరించింది. ఐరాస భద్రతా మండలిలో చైనా మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు యత్నించడంపై నిరసన తెలిపింది. దేశ అంతర్గత వ్యవహారాలలో కలుగచేసుకునే...
Three militants And one soldier killed in encounter

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
CRPF Jawan dies due to Corona in Jammu Kashmir

కరోనాతో సిఆర్పీఎఫ్‌ జవాను మృతి..

శ్రీనగర్‌: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంత కట్టడి చేసిన కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో సోమవారం కరోనా వైరస్ సోకి ఓ సీఆర్పీఎఫ్‌...
Pakistani pigeon was released by the police

పాక్ పావురానికి విముక్తి

  న్యూఢిల్లీ : గత ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి రహస్య ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న...
terrorists-killed

కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా దగ్గర భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులు...

భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్రయత్నాలు: నిఘా వర్గాల హెచ్చరిక

శ్రీనగర్‌ః రంజాన్ వేళ భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ...

భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం

  న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్‌లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

ముగ్గురు మాజీ సిఎంలను విడుదల చేయండి

  న్యూఢిల్లీ : ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత...
indian-army

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
Sonia-Gandhi

విభజిస్తుంది, వివక్ష చూపుతుంది

 సిడబ్లూసిలో సిఎఎపై సోనియాగాంధీ నిప్పులు ఎన్‌పిసి ముసుగులో ఎన్‌ఆర్‌సి ఆగ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యూఢిల్లీ: మతపరంగా ప్రజలను విభజించి, వివక్ష చూపడమే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఉద్దేశమని, ఆ చెడు ఆలోచనతోనే ఆ చట్టాన్ని తెచ్చారని...
CRPF Soldiers

శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి.. ఇద్దరికి గాయాలు

  శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్ లోని హబక్ చౌక్ లో బుధవారం మధ్యాహ్నం సిఆర్ పిఎఫ్ సిబ్బంది టార్గెట్...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్