Monday, April 29, 2024

కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం: పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

Kupwara encounter

శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. “కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని టెక్రి నార్ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో సైన్యం , కుప్వారా పోలీసులు కలసి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు నిర్ధారించబడుతోంది” అని జమ్మూకశ్మీర్ పోలీసు ప్రతినిధి తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి రెండు ఏకె 47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News