Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఇసెట్లో 95.16% ఉత్తీర్ణత
ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ టి.పాపిరెడ్డి
ఈసారి ఇడబ్లూఎస్ కోటా అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్ఇసెట్)...
రక్షా బంధన్ రోజున బస్సుల్లో మహిళలకు ఉచితం
లక్నో : రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లోని మహిళలకు ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈమేరకు బుధవారం ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ...
అంబర్పేటలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉత్తర్వులు జారీ చేసిన నగర అదనపు సిపి అనిల్కుమార్
హైదరాబాద్: జాతీయ రహదారి 163లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ బుధవారం...
ఎఎఫ్ఎస్ అధికారి కుటుంబానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎఎఫ్ఎస్ అధికారి భార్యకు మరో ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం...
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ
విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ పోస్టులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కలెక్టర్ల నేతృత్వంలో
జిల్లా స్థాయి కమిటీలకు రంగం సిద్ధం 2020-21
విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం 7వేల టీచర్ పోస్టులు
కనుమరుగయ్యే అవకాశం? హేతుబద్ధీకరణను
స్వాగతిస్తున్నాం : పిఆర్టియు...
భారత్పై అమెరికా ప్రయాణ ఆంక్షల సడలింపు
వాషింగ్టన్ : భారతదేశానికి ప్రయాణాల ఆంక్షలను అమెరికా సడలించింది. భారత్లో కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో భారత్ను సుక్షిత దేశంగా పరిగణిస్తూ గతంలో లెవల్ 4లో ఉన్న ట్రావెల్ అడ్వయిజరీని లెవల్ 2...
బ్రాహ్మణేతరులైన 25మందిని పూజారులుగా నియమించిన డిఎంకె ప్రభుత్వం
చెన్నై: హిందూ ఆలయాల్లో బాహ్మణేతర కులాలకు చెందిన 25మంది పూజారులను నియమిస్తూ తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా శిక్షణ పొందిన పూజారులని తెలిపింది. మరో 34మంది శిక్షణ పొందిన...
బ్రిటన్కు వెళ్లితే హోం క్వారంటైన్తో సరి
నేటి నుంచి అంబర్ లిస్టులోకి ఇండియా
లండన్: భారత్పై బ్రిటన్ ప్రయాణ ఆంక్షలు మరింతగా సడలించారు. ఆదివారం నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంతో ఇండియా నుంచి బ్రిటన్కు వెళ్లే ప్రయాణికులు నేరుగా...
కేబినెట్ హోదా వెనక్కి తీసుకోండి : యడ్యూరప్ప
బెంగళూరు : తనకు కేబినెట్ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సిఎం యడ్యూరప్ప కోరారు. ఈ మేరకు...
విద్యుత్శాఖ బదిలీలో పాదర్శకతకు పాతర… కోర్టును ఆశ్రయిస్తామంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు
మన తెలంగాణ సిటీబ్యూరో: చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి , విద్యుత్శాఖలో బదిలీలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడం జరగదు. అంతా పారదర్శకంగా ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టంగా చేశారు. తీరా బదిలీల సమయం వచ్చేసరికి...
రాజస్థాన్ స్కూల్ టీచర్లకు న్యాయం
2011 నాటి వేతనాలపై సుప్రీం ఉత్తర్వులు
న్యూఢిల్లీ : రాజస్థాన్ స్కూల్ టీచర్లకు పది సంవత్సరాల క్రితం నాటి వేతనాల చెల్లింపులకు రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజస్థాన్లో ఓ ప్రభుత్వ సహాయక...
ఉద్యోగాల వర్గీకరణ
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మల్టీ జోన్ల కింద ఉద్యోగాల వర్గీకరణ, రాష్ట్ర కేడర్ రద్దు
87 విభాగాధిపతులకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ
పోలీసు నియామకాలతో పాటు అన్ని శాఖల్లో...
16 నుంచి రుణమాఫీ
రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్కె భవన్లో...
దళిత హాసాలమర్రి
సిఎం దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు రూ.7.60కోట్లు విడుదల
ఉప్పొంగిన ఊరు.. మైమరిచిన దళితవాడ
మిన్నంటిన కెసిఆర్ జిందాబాద్ నినాదాలు
అపర అంబేద్కర్గా ప్రశంసలు, ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు
కెసిఆర్ అభినవ అంబేద్కర్ : బాల్కసుమన్
జీవితాంతం...
ఎపి ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్..
అమరావతి: ఎపి ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెండ్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు డి. శ్రీనిబాలు, కె.వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లును ఎపి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సమాచారాన్ని...
రాచకొండలో 15మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
పలు ఆరోపణలు ఉన్న ఓ ఇన్స్స్పెక్టర్పై వేటు
మనతెలంగాణ, సిటిబ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 15మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు....
రద్దయిన చట్టం కింద కేసులు : రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : రద్దయిన ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) చట్టం లోని 66 ఎ సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదు కావడంపై సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం...
ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ గడువు పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ ఇంటర్ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు...
విధుల్లో అలసత్వం వహించిన వారికి మెమోలు జారీ
ఒక ఎంపీడీఓ, ఇద్దరు ఎంపీఓ లు, ముగ్గురు కార్యదర్శులకు మెమో లు..
ఒక సర్పంచ్ లు షోకాజ్ నోటీసు..
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిరిసిల్ల: గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా...
31లోగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి
లేదంటే ఆసుపత్రుల గుర్తింపు రద్దు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు ఉన్న ప్రతి ప్రైవేట్...