Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి
నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్... వెనువెంటనే ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి...
ఏపీకి కొత్త సిఎస్గా సమీర్ శర్మ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త సిఎస్గా సమీర్ శర్మను నియమిస్తూ...
ఎర్రగడ్డలో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నిర్మిస్తున్న వాక్వే, స్టేయిర్ కేస్ పనుల కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు...
నీట్-పిజి పరీక్షా కేంద్రాల మార్పునకు ‘సుప్రీం’ నో
ప్రయాణాలపై ఆంక్షలు లేవంటూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఈ నెల 11న(శనివారం) జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్(నీట్-పిజి) పరీక్ష సెంటర్లను మార్చాలని కోరుతూ 9 మంది డాక్టర్లు దాఖలు చేసిన...
డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ప్రవేశం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ)లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. గతంలో ఈ పరీక్షకు...
డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ప్రవేశం
మహిళలకు సైన్యంలో సమన్యాయం
న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ)లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది....
పాతుకు పోయారు…
ఏళ్ల కొద్ది ఒకే పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు
కొత్తవారికి దక్కని అవకాశాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పరిస్థితి
మనతెలంగాణ, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కొందరు ఎస్సైలు...
ఆర్టిసి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన విసి సజ్జనార్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా విసి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య...
సచివాలయ సిబ్బందికి పదోన్నతులు
120 మందికి ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి
మన తెలంగాణ/హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతి ప్రక్రియ పూర్తయింది. 120 మంది ఉద్యోగులకు...
మహేశ్వరం బాలికల పాఠశాలను సందర్శించనున్న సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్: పాఠశాలల ప్రారంభం కావడంతో మహేశ్వరం బాలికల పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణలు చేస్తూ బుధవారం నుంచే తరగతులు ప్రారంభించాలని...
బడికి రెడీ
నేటి నుంచి ప్రతక్ష తరగతులు
గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల్లోనూ కెజి నుంచి పిజి వరకు
తరగతులు షురూ ఆన్లైన్ బోధనపై ప్రైవేటు సంస్థలకు
స్వేచ్ఛ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...
రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ల బదిలీలు
పబ్లిక్ సర్వీస్ కమిషన్
కార్యదర్శిగా అనితారామచంద్రన్
పంచాయతీరాజ్ కమిషనర్గా శరత్
పరిశ్రమల శాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్
పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు...
ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. గతంలో పొడిగించిన గడువు ఈ నెల 30 వరకు ఉండగా, దాన్ని మరో 16 రోజుల...
హంద్రీ-నీవాకు నీరు ఆపండి
అది అనధికార ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని హంద్రీ
నదికి, చిత్తూరు జిల్లాలోని నీవా నదికి శ్రీశైలం నుంచి
నీటి తరలింపు అక్రమం బేసిన్ బయటి ప్రాంతంలో ఉన్న
పెన్నాకు కృష్ణా జలాలను ఎలా...
గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజన ధరలు పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజనం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్ధికి చెల్లిస్తున్న ధరలకు అదనంగా 10.99 శాతం ధరలను పెంచారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల...
ఆ డాక్టర్ను కౌన్సెలింగ్కు అనుమతించండి
ఎయిమ్స్కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్, పోస్ట్ డాక్టొరల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎయిమ్స్ ఈ నెల 31 నిర్వహించే కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు ఒక డాక్టర్ను అనుమతించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎయిమ్స్ను ఆదేశించింది....
త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు
యుపి ఐపిఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ప్రకటన
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తర్వలోనే తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఐపిఎస్ అధికారి అమితాబ్...
సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీంద్ర
సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ అక్కడ పనిచేస్తున్న సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ చేస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
నలుగురు ఐపిఎస్లకు డిజిపి హోదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు డిజిపిలుగా పదోన్నతి కల్పిస్తూ సిఎస్ సోమేశ్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర సిపిఅంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్,...
సివి సజ్జనార్ బదిలీ: సైబరాబాద్ కొత్త సిపిగా స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ను బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సైబరాబాద్కు కొత్త సిపిగా 1999 బ్యాచ్కు చెందిన...