Friday, May 3, 2024

ఎపి ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

AP Govt Suspend 3 employees in Finance department

అమరావతి: ఎపి ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెండ్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు డి. శ్రీనిబాలు, కె.వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లును ఎపి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని అబియోగం రావడంతో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతిలేకుండా హెడ్ క్వార్టర్ ను విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.

AP Govt Suspend 3 employees in Finance department

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News