Thursday, May 2, 2024

టోక్యో ఒలింపిక్స్: క్వార్ట‌ర్స్‌లోకి భారత రెజ్లర్ ర‌వికుమార్ ద‌హియా..

- Advertisement -
- Advertisement -

టోక్యో : ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా క్వార్ట‌ర్స్‌ ఫైనల్ కు చేరాడు. బుధవారం జరిగిన పురుషుల రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో కొలంబియా రెజ్ల‌ర్ ఆస్కార్ టిగ్రిరోస్‌పై ర‌వికుమార్ విజ‌యం సాధించాడు. ఆరంభం నుంచి దూకుడు ప్ర‌ద‌ర్శించిన ర‌వికుమార్ 13-2తేడాతో టిగ్రిరోస్‌పై గెలుపొందాడు. దీంతో రవికూమార్ క్వార్ట‌ర్స్‌లోకి దూసుకెళ్లాడు. మరోవైపు మహిళల రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్ నిరాశపర్చింది. బెలారస్ కు చెందిన కురాచ్ కినా చేతిలో ఓడిపోయి క్వార్ట‌ర్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

Tokyo Olympics: Ravi Dahiya enters into Wrestling Quarters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News