Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
గుడి, చర్చి, మసీదును ప్రారంభించిన కెసిఆర్, గవర్నర్
హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదును సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. చర్చి ప్రారంభ వేడుకలో తమిళిసై, సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. కెసిఆర్, తమిళిసై కలిసి చర్చిలో కేక్...
అధికారంలోకి వచ్చాక కుల జనగణన నిర్వహిస్తాం: ఖర్గే
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
మంగళవారం బుందేల్ఖండ్ ప్రాంతంలోని సాగర్లో ఒక బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది ప్రముఖులు
హైదరాబాద్: తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. వీరిలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి,...
ఎన్నికలకు కాంగ్రెస్ రేస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ...
సీడబ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం
మొత్తం 84 మందితో జాబితా విడుదల
సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా 39మందికి చోటు
18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్చార్జీలుగా,
9 ప్రత్యేక ఆహ్వానితులుగా, 4 ఎక్స్అఫిషియో సభ్యులకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో ఎన్నికలు...
సిడబ్ల్యుసిలో తెలంగాణకు మొండి‘చేయి’
సీనియర్ల ఆశలపై అధిష్టానం నీళ్లు
ఇప్పటికే ఢిల్లీకి బారులు తీరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని తమకు
న్యాయం చేయాలని డిమాండ్
టిపిసిసిలో సీనియర్, జూనియర్ల మధ్య తారాస్థాయికి చేరిన గొడవలు
అందుకే సీడబ్ల్యూసీలో దక్కని...
పార్టీ మార్పుపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. గత కొంతకాలంగా తనపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని.. ఇలా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో...
ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభిన్నమైన నేత. సాంప్రదాయ రాజకీయాలను పక్కకు నెట్టివేసి తన చుట్టూ రాజకీయాలను కేంద్రీకృతం చేసుకోవడంలో దిట్ట. ప్రపంచంలో పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను ప్రపంచం...
ఈ నెల 26న చేవెళ్లలో ప్రజా గర్జన సభ
ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు
ఈ నెల 29వ తేదీన మైనార్టీ డిక్లరేషన్
సెప్టెంబర్ 6వ తేదీ లేదా 9వ తేదీన ఓబిసి...
కావాలనే నాపై విష ప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
అసత్య ప్రచారం చేస్తున్న వాళ్లు ఏం సాధిస్తారో తెలియడం లేదు
గాంధీ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం
బిఆర్ఎస్ పార్టీలో చేరను
బిఆర్ఎస్తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమే
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియాలో కొంతకాలంగా తనపై జరుగుతున్న...
జనాభా ప్రాతిపాదికన బిసిలకు సీట్లు కేటాయించాలి
కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: జనాభా ప్రాతిపాదికన బిసిలకు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బిసిలకు న్యాయం చేస్తామని ఏఐసి...
ఏక్ చౌకీదార్.. దూస్రా దుకాణ్దార్
న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలపై జరుగుతున్న అణచివేతలపై ప్రధాని మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ మాట్లాడడం లేదని, వీరిలో ఒకరు చౌకీదార్ అయితే , మరొకరు దుకాణ్దార్గా వారిని పోలుస్తూ ఆల్...
వారిద్దరు బిసి కులగణనకు హామీ ఇచ్చారుః విహెచ్
హైదరాబాద్ః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇద్దరు నాయకులు బిసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారని సినియర్ నాయకుడు వి హనుమంతరావు చెప్పారు. శనివారం గాంధీ భవన్...
కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తు
మనతెలంగాణ/ హైదరాబాద్: రానున్న శాసనసభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయింపుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రతి లోక్ సభ...
నెహ్రూజీ పేరు చెరిపివేస్తే చెదరిపోదు
న్యూఢిల్లీ : నెహ్రూజీ తన పనితో, తన కృషితో పేరు తెచ్చుకున్నారు కానీ తన ఇంటిపేరుతో పేరు తెచ్చుకోలేదని కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశ రాజధానిలోని...
ఢిల్లీ ఎంపి స్థానాలన్నింటికీ కాంగ్రెస్ పోటీ
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఈ విషయాన్ని పార్టీ నేత అల్కా లంబా బుధవారం స్పష్టం చేశారు. ఢిల్లీలో...
పొంగులేటి షాక్.. కాంగ్రెస్ నుండి తిరిగి బిఆర్ఎస్లోకి తెల్లం వెంకట్రావు
హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. పోంగులేటి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యదంలో మంత్రి హరీష్ రావు చక్రం...
కేజ్రీవాల్తో భేటీకానున్న నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత...
కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే గైర్హాజరు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన స్వాతంత్య్ర వేడుకలకు కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరయ్యారు. కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు తనకు ఏర్పడ్డాయని, అలాగే ప్రొటోకాల్,...