Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
టిజెఎస్ అధినేత కోదండరామ్ సంచలన నిర్ణయం
కరీంనగర్: బిఆర్ఎస్ ప్రభుత్వంపై టిజెఎస్ అధినేత ప్రొ.కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ప్రొ.కోదండరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు....
కాంగ్రెస్ది ఎన్నికల బంధం.. బిఆర్ఎస్ది పేగుబంధం: ఎంఎల్సి కవిత
నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీది ఎన్నికల బంధమని, బిఆర్ఎస్ది ముమ్మాటికి ప్రజలతో పేగు బంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో అర్బన్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య...
కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్
ఆర్మూర్: కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో భాగంగా ఆర్మూర్లో జరిగిన సభలో ఖానాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మూడు రోజుల విజయవంతమైన కాంగ్రెస్ విజయభేరి...
దేశంలోనే ఇసుక విధానం అత్యుత్తమం : క్రిశాంక్ మన్నె
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇసుక తవ్వకాలపై ములుగులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ మన్నె...
రైఫిల్ రెడ్డి.. కిషన్ రెడ్డి కెసిఆర్ కు పోటీనా?
ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్, స్వరాష్ట్రం కోసం రాజీనామా చేయడానికి
భయపడి పారిపోయిన కిషన్ రెడ్డి.. వీళ్లా కెసిఆర్కు సరితూగేది?
మన తెలంగా/హైదరాబాద్: రైఫిల్ రేవంత్రెడ్డి, కిషన్రెడ్డిలు తెలంగాణ ఉద్యమ నేత కెసిఆర్కు...
అధికారమిస్తే కులగణన
పెద్దపల్లి బహిరంగ సభలో రాహుల్ గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్/పెద్దపల్లిప్రతినిధి/కాటారం/మంథని: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని ఎఐసిసి అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. గురువారం జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్...
దేశంలో సంక్షేమ పాలనకు తెలంగాణే ఆదర్శం
తెలంగాణ ఎన్నికల పర్యటలో కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం
50 ఏళ్లు పాలించిన తెలంగాణ అభివృద్ది ఎందుకు గుర్తుకు రాలేదు
రాష్ట్రంలో ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసిన బిఆర్ఎస్ అధికారం చేపడుతుంది
రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై...
కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడేందుకు సిద్దమయ్యారు: ఎంఎల్ సి కవిత
నిజామాబాద్ : ఈసారి ఎన్నికలు తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికుల మధ్య జరుగుతున్నావని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సకల జనులు అంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ గురించి...
సింగరేణి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ
భూపాలపల్లి : వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హామీ...
కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే బతుకమ్మ పండగను కవిత భ్రష్టు పట్టిస్తారని మండిపడ్డారు. ఎంపిగా ఐదేళ్లు పదవిలో ఉండి చక్కర ఫ్యాక్టరీ మూయించారని...
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. నగరంలో రాజకీయ వేడి
నగరంలో రగులుకుంటున్న రాజకీయ వేడి
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థుల పాదయాత్రలు
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు
ప్రచారాలతో బిఆర్ఎస్ జోరు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో నగరంలో పూర్తిగా రాజకీయ వేడి రగులుకుంది....
ధరణీని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుంది…
నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంఎల్సి కవిత మండిపడ్డారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై కవిత విమర్శల గుప్పించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును...
6 గ్యారెంటీలకు నాది హామీ
హైదరాబాద్ ః రాష్ట్ర ప్రజలకు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆపార్టీ అగ్రనేత...
ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
హైదరాబాద్: గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం సైతం ఊపందుకుంది. ఆ పార్టీ గత ఆదివారం మొదటి విడుతగా 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులోని గేటర్లోని పరిధిలో ఉన్న 24...
కాంగ్రెస్ గొడ్డలికి బలవుతారా?
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: ధరణిని బం గాళాఖాతంలో కలపాలని కాంగ్రెస్ గొడ్డలి భుజాన ధరించి చూస్తోందని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి మొదలు కొని రాహుల్ గాంధీ వరకు ధరణిపట్ల వ్యతిరేకంగా ఉన్నారని బిఆర్ఎస్...
కురుక్షేత్ర యుద్ధ సమయం ఆసన్నమైంది: పొంగులేటి
ఖమ్మం: కురక్షేత్ర యుద్ధ సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రేపటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత...
మణిపూర్ కంటే మోడీకి ఇజ్రాయెల్ ముఖ్యమా…
ఐజ్వాల్ : ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్ కన్నా ఇజ్రాయెల్ పట్లనే ఆందోళన ఎక్కువ అని, ఇది చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ వైపు...
బిఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్, బిజెపిల్లో గుబులు
పేదల అభ్యున్నతికి బాటలు వేసేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు
ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది?
గత పదేళ్లలో తెలంగాణకు బిజెపి చేసిందేమీ...
తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉంటా: దిగ్విజయ సింగ్
న్యూఢిల్లీ: తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పారీలోనే ఉంటానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్వజయ సింగ్ స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ...
ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్
ఈ నెల 18వ తేదీన ములుగులో బహిరంగ సభ
మూడు రోజులు 15కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్: మొదటి విడత జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈనెల 18వ తేదీ...