Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
తొమ్మిదేళ్ళు!
వరుసగా రెండుసార్లు దేశాధికార పీఠాన్ని అలంకరించిన ప్రధాని మోడీ పాలనకు ఈ నెల 30 తేదీతో తొమ్మిదేళ్ళు పూర్తి అవుతాయి. తల్లి నవమాసాలు మోసి నవనవలాడే బిడ్డను ప్రసాదిస్తుంది. ప్రధాని మోడీ నవ...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
11మంది సిఎంలు దూరం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం దేశ విధాన నిర్ణాయక సంస్థ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గైర్హాజరీ నడుమనే ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మితమైన...
వివాదాల నడుమ నేడే పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (నేడు) నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. 96 సంవత్సరాల క్రితపు వృత్తాకారపు ఈ ప్రజాస్వామ్య సౌధం పలు కీలక ఘట్టాలను పదిలం చేసుకుని...
పెరిగిన నిరుద్యోగం!
దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా పైకి ఎగబాకుతున్నదే గాని దిగుముఖం పట్టడం లేదు. అలా పెరిగి పెరిగి ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి చేరుకొన్నదని...
విదేశాల్లో శ్రుతిమించిన నమోస్తుతి
ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్ు బాగ్చీ బుధవారం నాడు ట్వీట్ చేశారు.భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం...
పార్లమెంటు కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల
న్యూఢిల్లీ: ఆధునిక హంగులతో నిర్మించబడ్డ నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంటు...
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త...
మణిపూర్ మంటలకు మూలం!
మణిపూర్ మళ్ళీ తగలబడుతోంది. కొద్ది రోజుల క్రితమే 70 మంది మృతికి, 3040 వేల మంది నిర్వాసితులై కట్టుబట్టలతో చెట్టు పుట్టా పట్టిపోడానికి దారి తీసిన అల్లర్లు సద్దుమణిగాయనిపించి అంతలోనే తిరిగి భగ్గుమనడం...
ప్రతిపక్షాలపై బిజెపి ఎదురుదాడి..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చొరవ కారణంగానే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది కనుకనే కొత్త పార్లమెంటు భవనాన్ని ఆయన ప్రారంభించడాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని అధికార బిజెపి గురువారం ఆరోపించింది....
ఇది ఒక వ్యక్తి అహంకారం : ఖర్గే
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై ప్రధాని నరేంద్ర మోడీ దాడిని కాంగ్రెస్ పార్టీ గురువారం మరింత తీవ్రం చేసింది. ఒక వ్యక్తి అహంకారం , తనను అందరూ గొప్పగా చెప్పుకోవాలన్న కోరిక...
వంశ పాలనల పార్టీలతో ట్రాక్ తప్పిన దేశం
డెహ్రాడూన్ : ఏళ్ల తరబడి పాలించిన పార్టీలు ఈ దేశానికి ఏం చేశాయని, ఇప్పటికీ వంశానుగత రాజకీయాల జంజాటంలోనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీ డెహ్రాడూన్ మధ్య...
విపక్షాలది కేవలం స్కామ్లు, అవినీతి వ్యవహారమే
న్యూఢిల్లీ: దేశంలో ఇంతకుముందు ఏళ్ల తరబడి అధికారంలో ఉంటూ వచ్చిన పార్టీలు 21వ శతాబ్ధంలో ఇండియా ఏ విధంగా ఉండాలనేది తెలుసుకోలేని స్థితిలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మౌలిక వ్యవస్థను...
ఛార్ధామ్ యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు…
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కటుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వస్తున్న ఛార్ధామ్ యాత్రికులకు మరిన్ని...
దేశాధిపతికి అవమానం
దేశానికి అధ్యక్ష తరహా పాలనను కోరుకునే ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా పరిపాలించాలని ఆశిస్తున్నారా? అందుకు మౌలిక ప్రజాస్వామిక సూత్రాలను, మర్యాదలను కాలరాయదలిచారా? ఆయన వ్యవహార శైలిని గమనించేవారిలో ఇటువంటి ప్రశ్నలు మెదులుతాయి....
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై బహిష్కరణం
కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా,ఆప్, శివసేన (UBT), కేరళ కాంగ్రెస్ (మణి), విదుతలై చిరుతైగల్ కట్చి, ఆర్ఎల్డి, జెడియు, ఎన్సిపి, టిఎంసి, సీపీఐ, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్,...
మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం
హిందూ ప్రార్థనామందిరాలపై దాడుల అంశాన్ని
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో చర్చించిన ప్రధాని మోడీ
సిడ్నీ: ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ...
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానించాం: అమిత్ షా
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఆహ్వానించిందని, అయితే ఎవరి మనోభావాల మేరకు వారు స్పందిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మే 28న జరగనున్న నూతన...
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న 19 పార్టీలు..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ , లోక్సభ స్పీకర్ ఓం బిరా మే 28న ప్రారంభించనున్న నూతన పార్లమెంట్ భవనం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పార్లమెంట్లో అంతర్భాగమైన...
చైనా వ్యతిరేక వ్యూహం?
ప్రధాని నరేంద్ర మోడీ చేసే ప్రతి అంతర్జాతీయ పర్యటన ఆయనకు విశేషమైన కీర్తిని కట్టబెడుతుందనే అభిప్రాయం కలగడం కొత్త విషయం కాదు. అయితే ఆ కీర్తి భారత దేశం ముందడుగుకు తోడ్పడుతున్నదా, కేవలం...