Monday, April 29, 2024
Home Search

భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
KTR Slams Congress over Priyanka Gandhi visit Hyderabad

కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి: కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపి పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేదని విమర్శించారు. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు...
Don't commercialize health care

ఆరోగ్య సేవ కమర్షియల్ కావద్దు

న్యూఢిల్లీ : ఆరోగ్య సేవలను డబ్బుతో ముడిపెట్టరాదు, వీటిని వాణిజ్యం చేయరాదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయా పిలుపు నిచ్చారు. ఆరోగ్య సంరక్షణ ప్రక్రియ వాణిజ్యపరం కాని రీతిలో ఉండే భవిష్యత్తును...
Shah and Asaduddin

బిజెపికి విజన్ లేదు: ఓవైసీ

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ కోటా తీసేస్తామని అమిత్ షా అన్నాక ఓవైసీ ప్రతిస్పందించారు. హైదరాబాద్: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మాత్రం ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తామని చేవెళ్ల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్...

బతకాలా.. చావాలా?

మన ఏం కొనేటట్టు లేదు..ఏ తినేటట్టు లేదు ధరలిట్ట మండుతన్నయ్ నాగులో నాగన్న.. నాలు గు దశాబ్దాల కిందటి ఒక సినిమాలోని పాట ప్రధాని నరేంద్రమోడి పాలనలో నేటి నిత్యావసర సరుకుల మార్కెట్‌కు...
Civil Remembrance Act

సామాజిక న్యాయ స్వరం

అధికార రాజకీయాలు ఎంతో కాలం ఆకాశంలో విహరించజాలవు. ఎప్పుడో ఒకప్పుడు అణగారిన వర్గాల వశం కాక తప్పదు. ఒకప్పుడు ఒకవైపు ముస్లింలు, ఎస్‌సిల మద్దతు మరోవైపు అగ్ర వర్ణాల అండదండలతో దేశాన్ని చిరకాలం...
Atiq Ahmed ends life in UP

అక్రమ ఆయుధాల నిలయం యుపి

శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్ అహమ్మద్, అతని సోదరుడు అషఫ్ అహమ్మద్ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి...
Supreme Court Removes power to LG of Delhi

మీడియాలో ప్రజాస్వామ్యం

ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
Rahul Gandhi2

అవినీతికి చిహ్నం అదానీ: రాహుల్ గాంధీ

కోలార్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. అదానీ అవినీతిని ఊతంగా చేసుకుని తూర్పారబట్టారు. ఇక్కడే...ఈ కోలార్ లోనే  2019లో  తొలిసారి మోడీ ఇంటిపేరును ఉటంకిస్తూ...
Mallikarjun Kharge slams JP Nadda comments on Rahul Gandhi

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా బిజెపి!

గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
BJP and AAP

గుజరాత్‌లో ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి…

గాంధీనగర్: గుజరాత్‌లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. వారు క్యాబినెట్ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
Gutta Sukender Reddy press meet

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: మండలి చైర్మన్ గుత్తా పైర్

నల్లగొండ: తెలంగాణలో ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికార సాధనతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని వాళ్లు వస్తే సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో సాగుతున్న...
Amul milk is a political dispute between political parties

కన్నడ ‘పాల’లో ‘కషాయం’

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వివాదాన్ని రాజేస్తోంది. బెంగళూరు రిటైల్ మార్కెట్లో తమ పాలు, పెరుగు అమ్మకాలనుప్రారంభిస్తున్నట్లు ఈనెల...
Congress will join hands with like minded parties: Sonia Gandhi

కలిసొచ్చే పార్టీలతో పొత్తు: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతామని సోనియాగాంధీ మంగళవారం తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ...

ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు

భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్...
The number of tigers in India increased

గాండ్రింపులు గణనీయం

మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
This has inspired every Indian says PM Modi

రాష్ట్రపతి నాయకత్వ పటిమ భేష్

యుద్ధ విమాన పయనంపై మోడీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి జీ ధీరవనితగా అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని ప్రధాని నరేంద్ర మోడీ కితాబు ఇచ్చారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ సుఖోయ్ యుద్ధ విమానంలో...
Modi said that India has progressed as an economic power

మనది పురోగామి దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300...
CR Kesavan Joins BJP

కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడి మునిమనవడు

చెన్నై : ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు. దక్షిణాదిలో మరింతగా విస్తరించాలని బీజేపీ లక్షంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే...
AK Antony hurt after son Anil joins BJP

బిజెపిలో చేరి నా కుమారుడు తప్పుచేశాడు: ఎకె ఆంటోని

  న్యూస్‌డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరాలని తన కుమారుడుఅనిల్ కె ఆంటోని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు....

విజయ్ చౌక్ వరకు విపక్షాల తిరంగా ర్యాలీ..

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమని, వాటి ని ఏమాత్రం పాటించదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అదానీ వ్యవహారంలో జెపిసి విచారణకు...

Latest News