Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
దక్షిణాది దర్వాజ బంద్
న్యూఢిల్లీ/బెంగళూరు:కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ లేదా హంగ్ వస్తుందనే అంచనాలను కూడా కాదంటూ బిజెపి కేవలం 70స్థానాల్లోపు పార్టీగానే మారి, ప్రధానమైన దక్షిణాది రాష్ట్రం కర్నాటకను చేజార్చుకుంది. దీనితో బిజెపికి ఇప్పటికైతే దక్షిణాది...
పని చేయని బిజెపి కుప్పిగంతులు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించడం ద్వారా వచ్చే ఏడాదిలోగా జరిగే పది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిచేటట్లు చేయడంతో పాటు, 2024 లోక్సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించుకోవడం కోసం...
రెజ్లర్ల నిరసన: చిక్కుల్లో బిజెపి
భారత దేశానికి అంతర్జాతీయ వేదికపై పేరు ప్రతిష్ఠలు తీసుకు వస్తున్న రెజర్లు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని దేశ రాజధానిలో వీధి పోరాటం చేయాల్సి రావడం దేశ ప్రజలందరికీ సిగ్గుచేటైన విషయం. ఎంతో...
సర్వసుందరంగా పంచాయతీలు
పంచాయతీ రాజ్ వ్యవస్థను 1993లోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ బిల్లును 22 డిసెంబర్ 1992న లోక్సభ, అదే విధం గా 23 డిసెంబర్...
కేజ్రీవాల్పై తప్పుడు ప్రచారం
ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాన్ని తిరగదోడి సిబిఐ, ఇడిల పేరుతో వేధించడం ప్రజాస్వామ్య పునాదులు పతనం అవుతున్న జాడలకు చిహ్నం! ఇప్పటికే అత్యంత ప్రజాదరణ చూరగొన్న విద్యా మంత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను...
బొగ్గు కొరత-బయటపడేదెలా?
మన దేశంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే మరో వైపు బొగ్గు కొరత విస్తరిస్తోంది. దేశీయం గా ఉత్పత్తి అవుతున్న బొగ్గు ఇక్కడి అవసరాలకు సరిపోవడం లేదు....
బిజెపిలో చేరిన మైనార్టీ నాయకులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బిజెపి మారిందని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పెద్ద సంఖ్యలో మైనార్టీ...
బిజెపి మల్లుడిపై కీచక కేసులు
సుప్రీంకోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద అమిత్...
జిఎస్టి వసూళ్లలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ : జిఎస్టి(వస్తు సేవల పన్ను) వసూళ్లలో ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్లో ప్రభుత్వం జిఎస్టి ద్వారా రూ.1.87 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.67 లక్షల...
ఖర్గే పై అమిత్షా ఆగ్రహం..
నవల్గండ్: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని విషసర్పంతో పోల్చడంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మతిభ్రమించిందని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మోడీని గౌరవంతో...
సమాఖ్య విధానానికి స్వస్తి!
దాదాపు తొమ్మిదేళ్ళ నాడు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ పాలనలో సమాఖ్య వ్యవస్థ అనే అంశం తరచుగా ప్రస్తావనకు వస్తున్నది. మోడీ...
కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపి పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేదని విమర్శించారు. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు...
ఆరోగ్య సేవ కమర్షియల్ కావద్దు
న్యూఢిల్లీ : ఆరోగ్య సేవలను డబ్బుతో ముడిపెట్టరాదు, వీటిని వాణిజ్యం చేయరాదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా పిలుపు నిచ్చారు. ఆరోగ్య సంరక్షణ ప్రక్రియ వాణిజ్యపరం కాని రీతిలో ఉండే భవిష్యత్తును...
బిజెపికి విజన్ లేదు: ఓవైసీ
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ కోటా తీసేస్తామని అమిత్ షా అన్నాక ఓవైసీ ప్రతిస్పందించారు.
హైదరాబాద్: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మాత్రం ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తామని చేవెళ్ల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్...
బతకాలా.. చావాలా?
మన ఏం కొనేటట్టు లేదు..ఏ తినేటట్టు లేదు ధరలిట్ట మండుతన్నయ్ నాగులో నాగన్న.. నాలు గు దశాబ్దాల కిందటి ఒక సినిమాలోని పాట ప్రధాని నరేంద్రమోడి పాలనలో నేటి నిత్యావసర సరుకుల మార్కెట్కు...
సామాజిక న్యాయ స్వరం
అధికార రాజకీయాలు ఎంతో కాలం ఆకాశంలో విహరించజాలవు. ఎప్పుడో ఒకప్పుడు అణగారిన వర్గాల వశం కాక తప్పదు. ఒకప్పుడు ఒకవైపు ముస్లింలు, ఎస్సిల మద్దతు మరోవైపు అగ్ర వర్ణాల అండదండలతో దేశాన్ని చిరకాలం...
అక్రమ ఆయుధాల నిలయం యుపి
శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్ అహమ్మద్, అతని సోదరుడు అషఫ్ అహమ్మద్ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
అవినీతికి చిహ్నం అదానీ: రాహుల్ గాంధీ
కోలార్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. అదానీ అవినీతిని ఊతంగా చేసుకుని తూర్పారబట్టారు. ఇక్కడే...ఈ కోలార్ లోనే 2019లో తొలిసారి మోడీ ఇంటిపేరును ఉటంకిస్తూ...
కర్ణాటకలో కాంగ్రెస్కు ప్రతిరూపంగా బిజెపి!
గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...