Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రార్థనల కోసం లౌడ్స్పీకర్లు ఎందుకు.. బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు (వైరల్ వీడియో)
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. లౌడ్స్పీకర్లలో ప్లే చేస్తేనే అజాన్ ప్రార్థనలను అల్లా వింటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి....
జాతి వ్యతిరేక శక్తులను అణిచివేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ అంతర్గత భద్రతకు మూల స్తంభాలలో సిఐఎస్ఎఫ్ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. హైదరాబాద్లోని హకీంపేట్లో...
ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు
మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
సిబిఐ కీలు బొమ్మ… ఇడి తోలు బొమ్మ: కెటిఆర్
హైదరాబాద్: ఎంఎల్సి కవితకు ఇడి నోటీసులు పంపించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కవితకు పంపినవి ఇడి సమన్లు కాదని మోడీ సమన్లు అని ఎద్దేవా చేశారు. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మాద్ షమీ, ఉమేష్ యాదవ్...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
కాంగ్రెస్లో కనువిప్పు?
రాయ్పూర్లో ముగిసిన 85వ ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్లో ఆత్మ విమర్శకు అంతర్మథనానికి దోహదం చేసి వుండవచ్చు. కోల్పోయిన అధికారాన్ని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలనే తాపత్రయం దానిలో గత కొంత కాలంగా కనిపిస్తున్నది....
ఉల్లిరైతు కంటనీరు!
మహారాష్ట్రలో 58ఏళ్ల ఒక ఉల్లి రైతుకు ఎదురైన కష్టాన్ని తలచుకుంటేనే గుండె బేజారెక్కుతుంది. దేశంలో రైతులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో బతుకు తున్నారో, విష గుళిక మాదిరిగా ఆత్మహత్య అనునిత్యం వారి జేబులోనే...
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
అగాధంలో ‘ఆర్థికం’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అసలైన ప్రమాదకరమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ప్రముఖ విశ్లేషకుడు, ఇంజినీర్, కన్సల్టెంట్ పౌల్ కోషీ ఆందోళన వ్యక్తం చేశారు. అందులో...
అసోం పోలీసుల అరెస్టులు
ఇప్పటికే ఎటువంటి అనుమానానికి చోటు లేకుండా అర్థమైపోయిన ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడ ఈ ఘటనతో మరింత స్పష్టమైంది. వెల్లడిగానైనా వ్యంగ్యంగానైనా తన మీద గాని, తన ప్రభుత్వంపైన గాని పల్లెత్తు...
బిబిసికి బ్రిటన్ దన్ను..
ప్రధాని మోడీ ప్రభుత్వ పగ సాధింపుకి గురైన బిబిసి (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) కి ఆలస్యంగానైనా తమ పార్లమెంటు ముఖంగా మద్దతు తెలపడం ద్వారా బ్రిటిష్ పాలకులు తమ పరువును కాపాడుకున్నారు....
రాజనీతి, రాజకీయ వ్యాపారం!
‘రాజనీతిజ్ఞు’డంటే ఎవరు? రాజకీయ వ్యాపారి అంటే ఎవరు? “నేటి, రేపటి తరాల భద్రత, ప్రగతి కోసం పరిశ్రమించేవాడు రాజనీతిజ్ఞుడు! కేవలం రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడేవాడు రాజకీయ వ్యాపారి! 2014 నాటి...
భయపెట్టాలనే బిబిసిపై దాడులు
‘చైనా నుంచి బిబిసి డబ్బులు తీసుకుందా?” అంటూ వార్తా విశ్లేషణ కోసం రిపబ్లికన్ టివిలో ఫ్లాష్ న్యూస్ వస్తోంది. లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ ఛానల్లో ఆర్నబ్ గోస్వామి కనిపిస్తున్నారు....
తొలిసారిగా తీర్పులను మలయాళంలో ప్రచురించిన కేరళ హైకోర్టు!
కొచ్చి: కేరళ హైకోర్టు ఇటీవలి తన రెండు తీర్పులను మలయాళంలో ప్రచురించింది. తద్వారా ప్రాంతీయ భాషలో తీర్పును ప్రచురించిన దేశంలోనే తొలి హైకోర్టుగా అవతరించింది. న్యాయమూర్తులు ఎస్.మణికుమార్, షాజీతో కూడిన డివిజన్ బెంచ్...
ఎన్నికలకు ముందే ఆ చట్టాలు చేయాలి: తొగాడియా
రాయ్పూర్: విస్ఫోటనం చెందబోయే బాంబులా భారత జనాభా పెరిగిపోతోందని విశ్వ హిందూ పరిషద్(విహెచ్పి) మాజీ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారం అన్నారు. జనాభా విస్ఫోటనం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండగలవన్నారు. ప్రధాని నరేంద్ర...
సుప్రీం దృఢ నిర్ణయం
అదానీ ఉదంతంపై నెలకొల్పదలచిన ప్రత్యేక కమిటీలో నియామకానికి కేంద్రం సీల్డ్ కవర్లో పంపించిన పేర్లను తిరస్కరించడం ద్వారా సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన పాత్రను పోషించింది. స్టాక్ మార్కెట్ మదుపరుల ప్రయోజనాలను కాపాడడం కోసం పూర్తి...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
అప్పులపై విష ప్రచారం
గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి....