Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
విత్తన ధరలకు రెక్కలు
హైదరాబాద్: బహుళజాతి విత్త న కంపెనీ లాబీల ఒత్తిళ్లకు కేంద్రం తల వంచింది. చడీ చప్పుడు లేకుండా సర్కారు పత్తి రైతుల నెత్తిన విత్తన ధరల పిడుగులు కురి పించింది. కేంద్ర వ్యవసాయశాఖ...
ఇంత కక్షా?
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకొన్న చర్య దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపిన ఉక్కు పాదానికి ఈ చర్య నిదర్శనం...
ఇది చీకటిరోజు
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు.ప్రధాని మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్...
Rahul Gandhi: రాహుల్కి శిక్ష!
సంపాదకీయం: నాలుగేళ్ళ క్రితం 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీను ద్దేశించి చేసిన ఒక వ్యాఖ్యపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం...
రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని బిజెపి సత్యమేనని రుజువు చేస్తోంది!
రాహుల్ గాంధీకి పార్లమెంట్లో మాట్లాడే హక్కును నిరాకరించడం ద్వారా, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందన్న అభిప్రాయం సరైనదేనని రుజువవుతోంది.
న్యూఢిల్లీ: అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాగ్వివాదంతో ఇప్పటి వరకు...
ఐదు భాషలలో ఒకే పాట..సిక్కు యువకుడి నోట(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఘన వారసత్వ సంపదను, అద్భుతంగా ఆవిష్కరించిన గీతంగా మిలే సుర్ తేరా హమారా నిలిచిపోతుంది. 90వ దశకంలో దూరదర్శన్లో తరచు దర్శనమిచ్చిన ఈ గీతంలో భారతదేశంలోని...
పార్లమెంటు సమావేశాల వృథా!
దేశ అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ, ప్రజాస్వామ్య తలమానిక సంస్థ అయిన పార్లమెంటు సమావేశాలు విజ్ఞత, పరిణతతో కూడిన చర్చకు నోచుకొని చాలా కాలమైంది. కీలకాంశాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య ప్రశాంతమైన వాదప్రతివాదలు...
రాహుల్ గాంధీ ఎదుర్కొనబోయే లోక్సభ బహిష్కరణ రూల్స్ ఏమిటి?
యుకెలో చేసిన ప్రసంగం కారణంగా రాహుల్ గాంధీని లోక్సభ నుంచి సస్పెండ్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. అసలు నియమాలు(రూల్స్) ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్(యుకె)లో భారత్లో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్న...
‘ఆత్మనిర్భరత’.. ఆయుధాల దిగుమతి!
స్థానికంగా లభించే ముడిపదార్థాలతోనే స్వయం సమృద్ధి సాధిస్తున్నామని ‘ఆత్మనిర్భరత’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రచారం చేస్తోంది. భారత దేశం మరో పక్క ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానం లో ఉంది....
ప్రతిపక్షాన్నిచీల్చడానికి రాహుల్ గాంధీపై బిజెపి గురి!
న్యూఢిల్లీ: అధికార బిజెపి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పూర్తి గురిపెట్టింది. ముఖ్యంగా ప్రతిపక్షాన్ని చీల్చడానికి ఆయనను లక్ష్యంగా చేసుకుంటోంది. విదేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తూర్పారపడుతోంది. ఆయన ఇటీవల ఇంగ్లాండ్లో...
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. పార్లమెంట్ లో రచ్చ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గత వారం లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ దుమారాన్ని లేపాయి. రాహుల్...
ప్రార్థనల కోసం లౌడ్స్పీకర్లు ఎందుకు.. బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు (వైరల్ వీడియో)
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. లౌడ్స్పీకర్లలో ప్లే చేస్తేనే అజాన్ ప్రార్థనలను అల్లా వింటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి....
జాతి వ్యతిరేక శక్తులను అణిచివేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ అంతర్గత భద్రతకు మూల స్తంభాలలో సిఐఎస్ఎఫ్ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. హైదరాబాద్లోని హకీంపేట్లో...
ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు
మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
సిబిఐ కీలు బొమ్మ… ఇడి తోలు బొమ్మ: కెటిఆర్
హైదరాబాద్: ఎంఎల్సి కవితకు ఇడి నోటీసులు పంపించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కవితకు పంపినవి ఇడి సమన్లు కాదని మోడీ సమన్లు అని ఎద్దేవా చేశారు. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మాద్ షమీ, ఉమేష్ యాదవ్...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
కాంగ్రెస్లో కనువిప్పు?
రాయ్పూర్లో ముగిసిన 85వ ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్లో ఆత్మ విమర్శకు అంతర్మథనానికి దోహదం చేసి వుండవచ్చు. కోల్పోయిన అధికారాన్ని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలనే తాపత్రయం దానిలో గత కొంత కాలంగా కనిపిస్తున్నది....
ఉల్లిరైతు కంటనీరు!
మహారాష్ట్రలో 58ఏళ్ల ఒక ఉల్లి రైతుకు ఎదురైన కష్టాన్ని తలచుకుంటేనే గుండె బేజారెక్కుతుంది. దేశంలో రైతులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో బతుకు తున్నారో, విష గుళిక మాదిరిగా ఆత్మహత్య అనునిత్యం వారి జేబులోనే...