Thursday, June 6, 2024
Home Search

ఉగ్రవాది - search results

If you're not happy with the results, please do another search

ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా నగరం: బండి సంజయ్

హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...
Pulwama Attack 2019

సత్యపాల్ పుల్వామా సత్యం!?

2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....
Parliament security breach

మిత్రులపై అమెరికా నిఘా!

అమెరికాలో అంతో ఇంతో అంతర్గత ప్రజాస్వామ్యమే గాని, అంతర్జాతీయ మానవత్వం బొత్తిగా శూన్యం. ఈ విషయం చరిత్ర పుటల నిండా అమాయకుల నెత్తుటి మరకల రూపంలో కనిపిస్తూనే వుంటుంది. ముఖ్యంగా తన సైద్ధాంతిక...
atchannaidu comments Jagan mohan reddy

జగన్‌ను ప్రజలు ఎందుకు నమ్మాలి?: అచ్చెన్నాయుడు

అమరావతి: నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను 40 ఏళ్లు వెనక్కి నెట్టారని టిడిపి నేత అచ్చెన్నాయుడు తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ ప్రచార కార్యక్రమాకి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చింది. పారిపాలనలో ఘోరంగా విఫలమైన జగన్‌ను...
Third time KCR Chief Minister : Asaduddin Owaisi

ఇదేం పోలీసు: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: ‘నగరంలో శ్రీరామ నవమి వేడుకలప్పుడు ఊరేగింపులో నాథురామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శిస్తుంటే నగర పోలీసులు ఏమి చేస్తున్నట్లు?’ అని పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘జాతిపిత మహాత్మా గాంధీని చంపిన...

శ్రీరామనవమి వేడుకల్లో నన్ను టార్గెట్ చేశారు: రాజాసింగ్

హైదరాబాద్ : గోషా మహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 31న సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్...
SDO sacked for calling Osama bin Laden best engineer

లాడెన్ నా దేవుడు అన్నందుకు ఉద్యోగం ఊస్ట్

న్యూస్‌డెస్క్: దేవుళ్లను ఆరాధించే వాళ్లను మనం చాలామందినే చూస్తుంటాం. అయితే రాక్షసులను ఆరాధిస్తున్నామని ఎవరనవ్నా అంటే మాత్రం వీడు తేడా అని అనుమానిస్తాం. అసలు విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్...
Terrorists are roaming in Lahore: Javed Akhtar

ఉగ్రవాదులు లాహోర్ లోనే తిరుగుతున్నారు కదా… జావెద్ అక్తర్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ పాకిస్థాన్‌ను ఆ దేశం లోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, ఆ దాడికి పాల్పడిన...
Hyderabad blasts conspiracy case transferred to NIA

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఎకి బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)కి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో...
Bomb blast in Quetta

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు!

క్వెట్టా:  పాకిస్థాన్ మరోసారి భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని  క్వెట్టాలో నేడు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సి ముస్సా చెక్ పాయింట్ దగ్గర ఘటన...

ఇజ్రాయెల్ జెరుసలెంలో ఉగ్రదాడి..

ఇజ్రాయెల్: ఉగ్రదాడిలో ఎడుగురు మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్ లోని జెరుసలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. యూద్ ప్రర్థనా మందిరం సినగోగ్ కు...
Pakistan Minister Bilawal slams Modi

భుట్టో.. ఖబడ్దార్!

మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్ నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
Rocket launcher attack in Punjab

పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంఛరతో దాడి

చండీగఢ్ : పంజాబ్ లోని భారత్‌పాక్ సరిహద్దు జిల్లా తరన్‌తరన్ లోని ఓ పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం అర్థరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాకెట్ లాంచర్ సాయంతో గ్రనేడ్‌తో దాడి...
four terrorists killed in separate encounters in Jammu & Kashmir

ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన వేర్వేరు దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్, పుల్వామా...
Two UP labourers killed in grenade attack in Kashmir

జమ్ముకశ్మీర్‌లో పౌరులే లక్ష్యంగా హత్యలు.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో మరోసారి మైనార్టీలు, వలస కూలీలను లక్షంగా చేసుకుని హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపగా, తాజాగా షోపియాన్ జిల్లాలో...
Huge terrorist conspiracy in Hyderabad

భారీ ఉగ్రకుట్ర భగ్నం

దసరా ఉత్సవాలే టార్గెట్ ఓ పార్టీ నేతలతో పాటు జన రద్దీ ప్రాంతాల్లో వరుస దాడులకు పథక రచన హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు పరారీలో మరో ముగ్గురు నగదు, గ్రెనేడ్లు స్వాధీనం మన తెలంగాణ/హై-దరాబాద్ : హైదరాబాద్‌లో...
3 Terrorists Killed In Encounter In JK

24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్‌లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కుల్గామ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. బట్పోరా, అహ్వాతూ ఏరియాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో...
China will stop Sajid from being a global terrorist

సాజిద్ గ్లోబల్ టెర్రరిస్టు కాకుండా చైనా అడ్డు

న్యూయార్క్ : లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. లష్కరేలో అగ్రస్థాయి దళనేత అయిన 2008 నవంబర్ 26వ తేదీ ఉగ్రదాడులలో ప్రధాన...

వాక్ స్వాతంత్య్రానికి భరోసా

కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్య్రానికి ఇచ్చిన భరోసా మండు వేసవిలో వీచిన మలయ మారుతాన్ని తలపించింది. రాజ్యాంగం 19వ అధికరణ ఈ...
NIA announced award of Rs 25 lakh on Dawood Ibrahim

దావుద్ ఇబ్రహీంపై రూ.25 లక్షల అవార్డు ప్రకటించిన ఎన్‌ఐఎ

ముంబై : అండర్‌వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25 లక్షలు ఇస్తామని...

Latest News