Home Search
ఉగ్రవాది - search results
If you're not happy with the results, please do another search
ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ దాడిలో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించగా 40 మంది గాయపడ్డారు!
గాజా: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరం నబ్లస్లోని ఇంటిపై ఇజ్రాయెల్ దళాలు మంగళవారం దాడి చేయడంతో సీనియర్ మిలిటెంట్ కమాండర్తో సహా ఇద్దరు పాలస్తీనియన్లు మరణించారని సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, ఇస్లామిక్ జిహాద్...
అల్ జవహరి ‘హతం’
అల్ఖైదా చీఫ్ను మట్టుబెట్టిన అమెరికా
కాబుల్లోని ఇంటిపై R9x
క్షిపణితో దాడి
పక్కా ప్లాన్తోనే
ఆపరేషన్
దాడిని స్వయంగా
పర్యవేక్షించిన
అమెరికా
అధ్యక్షుడు
అధికారికంగా
ప్రకటించిన బిడెన్
ఆరు నెలలు నిఘా
రహస్య ఆయుధంతో
దాడి
ఫలించిన
20ఏళ్ల వేట
అమెరికాకు...
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రెయిసీ జిల్లా లోని టక్సన్ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ఆదివారం బంధించి పోలీసులకు అప్పగించారు. వీరిలో లష్కరే కమాండర్ తాలిబ్ హుస్సేన్ కూడా ఉన్నాడు....
కుప్వారా ఎన్కౌంటర్: మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో...
కుప్వారా ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకరు లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాది కాగా, మరొకరిని ఇంకా గుర్తించ వలసి...
పుల్వామా ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్ లోని పుల్వామాలో శనివారం రాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శనివారం రాత్రి దర్బ్గామ్ వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు దాదాపు...
వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ సెషన్స్ కోర్టు 2006 నాటి వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారి , ఉగ్రవాది వలీఉల్లా ఖాన్కు ఉరిశిక్ష విధించింది. శనివారం జరిగిన విచారణలో 16 ఏళ్ల...
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్లో జరిగిన కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు. హతమైన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్...
పుల్వామాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల సమాచారం అందడంతో ఆదివారం రాత్రి...
కుల్గామ్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటరలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన వారు. ఇందులో ఒకరు పాక్కు చెందిన ఉగ్రవాది...
హర్యానాలో నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అరెస్ట్
చండీఘడ్: హర్యానాలోని కర్నాల్లో నలుగురు అనుమానిత 'ఖలిస్తాన్' ఉగ్రవాదులను గురువారం అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ తో సంబంధానలున్నట్లు సమాచారం. తెలంగాణ, పంజాబ్, హరియాణాలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కార్నాల్ టోల్...
మేవానీ అరెస్టు!
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహాత్మా గాంధీని, వల్లభభాయ్ పటేల్ను తన ప్రియతమ జాతీయ నాయకులుగా ప్రకటించుకున్నది. ఆర్ఎస్ఎస్ ఆశ్రమంలో తాము అమితంగా ఆరాధించినవారి ప్రస్తావన...
ఉగ్రవాదుల జాబితాలో జైష్ కమాండెంట్ నంగ్రూ
కేంద్ర హోం శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో వివిధ ఉగ్ర సంఘటనలకు పాల్పడిన నిషిద్ధ సంస్థ జైషే మొహ్మమ్మద్(జెఇఎం) కమాండెంట్ ఆషిఖ్ అహ్మద్ నెంగ్రూను ఉగ్రవాదిగా కేంద్రం సోమవారం ప్రకటించింది. జమ్మూ కశ్మీరులోకి...
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
శ్రీనగర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఇటీవల సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడితో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆదివారం కాల్చి చంపారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో ఇలా రాశారు: “ఇటీవల సిఆర్...
హఫీజ్ సయీద్ కుమారుడు కూడా ఉగ్రవాదే
భారత హోం శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబయి ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ను ఉగ్రవాదిగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్లోను, అఫ్ఘానిస్తాన్లోని భారతీయ...
కశ్మీరులో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో మూడు చోట్ల జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించగా ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీరు లోయలోని పుల్వామా, గుండెర్బల్, కుప్వారా జిల్లాల్లో ఈ...
ఉగ్రదాడి… పది మంది సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశం బలూచిస్థాన్ ప్రావిన్స్ కెచ్ జిల్లాలో ఓ చెక్పోస్టుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. మెరుపు వేగంతో ఉగ్రవాదులు బాంబుల వర్షం కురిపించడంతో పది మంది సైనికులు మృతి చెందారు....
ఆరుగురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులు
వీరిలో ఐదుగురికి మరణానంతరం
న్యూఢిల్లీ : ఆరుగురు జవాన్లకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. వీరిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. గత జులైలో జమ్ముకశ్మీర్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు,...
పాక్ టెర్రరిస్టు విడుదల కోసం అమెరికాలో కిడ్నాప్
యూదుల ప్రార్థనామందిరంలో ఘటన
క్షేమంగా బయటపడ్డ బందీలు, దుండగుడి హతం
కోలీవిల్లే: అమెరికాలో ఓ దుండగుడు పదిగంటలకుపైగా ఉత్కంఠభరిత పరిస్థితి సృష్టించాడు. శనివారం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్కు సమీపంలోని కోలీవిల్లేలో ఈ ఘటన జరిగింది. నలుగురు...