Home Search
పెట్రోలు ధరల - search results
If you're not happy with the results, please do another search
హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?
హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్ భాస్కర్
సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు
ఇంకా వందేళ్ళు టిఆర్ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
ఈటెల, తరుణ్ఛుగ్లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు
ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే
ధ్వజమెత్తిన రాష్ట్ర...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...
రవాణా చార్జీలు 25 శాతం పెరగవచ్చు
ఆలిండియా ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆందోళన
న్యూఢిల్లీ: అసలే ఇంధన ధరలు మండిపోతుండడంతో అవస్థలు పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రాబోయే రోజుల్లో...
గ్యాస్ ధర పెంపుపై కాంగ్రెస్ వింత నిరసన
ఖాళీ సిలిండర్లపై కూర్చుని మీడియా సమావేశం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. గురువారం పార్టీ అధికార ప్రతినిధులు ఖాళీ వంటగ్యాస్ సిలిండర్పై...
రూ. 50 పెరిగిన వంటగ్యాసు
న్యూఢిల్లీ : వంటగ్యాసు ధరలు పెరిగాయి. ఎల్పిజి వంటగ్యాసు ధరలను సిలిండర్కు(14.2 కిలోలు) రూ 50 చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి...
సెస్ల మోత-రాష్ట్రాల నిధుల కోత!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మూడవ, దేశ వందవ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెట్ను చూస్తే...
రూ.100కు చేరువగా పెట్రోల్
లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ.85, ముంబైలో రూ.91.56
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 85 వరకు పెరగ్గా, ముంబైలో డీజిల్ ధరలు లీటరుకు రూ.82 వంతున పెరిగాయి....
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
రాయితీపై కేంద్రం మొండిచేయి!
మే నెలలో జమకానీ డబ్బు
రానున్న రోజుల్లో రాయితీ ఉంటుందా ? లేదా ?
ఆందోళనలో వంటగ్యాస్ వినియోగదారులు
స్పష్టతనివ్వని చమురు సంస్థలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ బుక్ చేసుకున్న (మే నెలకు గాను) వినియోగదారుల ఖాతాల్లో రాయితీ...
భారీగా పెట్రో వడ్డన
పెట్రోల్పై లీటరుకు రూ.10, డీజిల్పై రూ.13 పెంపు
అదనపు సుంకాల పేరుతో భారం మోపిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం పెట్రోలు, డీజిల్ రేట్లను భారీగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, రోడ్డు, మౌలిక...
పెట్రోల్పై ఎక్సైజ్ పెంపు!
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ జనానికి...