Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
మలేషియా కొత్త ప్రధానిగా అన్వర్
కౌలాలంపూర్: మలేషియా ప్రధాని కావాలనుకున్న అన్వర్ ఇబ్రాహీం గురువారం నెరవేరింది. ఆయన ఇందుకు అనేక ఎగుడుదిగుడులు చవిచూశారు. 75 ఏళ్ల ఆయన రాజకీయంగా గెలుపోటములు చూశారు. దశాబ్దాలుగా ఆయన ప్రధాని కావాలనుకున్నారు. ఎన్నికల...
డ్రగ్స్ కు బానిస… తల్లి, తండ్రి, నాయనమ్మ, చెల్లిని చంపి….
ఢిల్లీ: డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ యువకుడు తన కుటుంబంలో నలుగురి హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేశవ్...
రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ అందుకున్నా: సంజయ్ రనౌత్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుంచి తనకు నిన్న రాత్రి ఫోన్ కాల్ వచ్చిందని, రాజకీయ విద్వేషాల కాలంలో ఇలాంటి సౌహార్దత బహు అరుదు అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్...
తీహార్ జైల్లో సత్యేంద్ర జైన్కు మసాజ్, తదితర సదుపాయాలు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్కు తీహార్ జైల్లో ఉంటున్నారు. అయితే, జైలులో ఆయనకు విఐపి సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి రావడంతో ఈమధ్యే తీహార్ జైలు...
ఇందిర పాలనతోనే నియంతృత్వం
జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో...
మంత్రికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు.. మరో 12 మంది అధికారుల బదిలీ
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ ప్రభుత్వ మంత్రి సత్యేందర్ జైన్ ఉన్న తీహార్ జైలులో 12 మంది అధికారులను తాజాగా బదిలీ చేశారు. జైళ్ల శాఖ మంత్రి అయిన ఆయనను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్...
మీర్ పేటలో వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం…
హైదరాబాద్: ఓ వివాహితను కానిస్టేబుల్ లైంగికంగా వేధించాడు. ఆమె లొంగకపోవడంతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి అనంతరం పాత కేసు ఉపసంహరించుకోకపోతే నగ్న చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె...
కువైట్లో ఒకేరోజు సామూహికంగా ఏడుగురికి మరణశిక్ష
దుబాయ్: అంతర్జాతీయంగా విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా బుధవారం ఏడుగురికి కువైట్ కోర్టు సామూహిక మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించబడిన వారిలో కువైట్కి చెందిన ఒక మహిళ, ముగ్గురు పురుషులు, ఒక సిరియన్, ఒక...
లంగర్ హౌస్ చోరీ కేసు ఛేదింపు…
హైదరాబాద్: లంగర్ హౌస్ చోరీ కేసును పోలీసులు ఛేధించారు. కాకతీయ నగర్ లో దొచుకెళ్లిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాకతీయ నగర్ లో...
బూటకపు బాంబు కాల్… వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో ఓ వ్యక్తి బూటకపు బాంబు కాల్ చేసిన కొద్ది గంటల్లోనే అరెస్ట్ అయి.. 18 రోజుల పాటు జైలు పాలయ్యాడు. సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన అక్బర్ ఖాన్ మంగళవారం...
ఉల్ గులాన్ వీరుడు
ఒక మనిషి జీవన ప్రస్థానంలో 25 ఏళ్ళు అనేవి అతి స్వల్ప కాలం! జీవితం పట్ల, సమాజం పట్ల, వ్యవస్థ, విశ్వం పట్ల నిర్దిష్టమైన అవగాహన ఏర్పడే తొలి కాలం అది... ఇది...
ఎంఎల్ఎల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఎసిబి కోర్టు తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున...
తండ్రి హత్య ఘటనపై తల్లడిల్లిన ప్రియాంక
చెన్నై : ప్రియాంక గాంధీ తనను వెల్లూరు జైలులో2008లో కలిసినప్పుడు రోదించారని నళిని శ్రీహరన్ తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయ్యి మూడు దశాబ్దాల జైలు తరువాత ఇటీవలే విడుదల...
సుప్రీం మానవత
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీసుకొన్న నిర్ణయం మానవీయమైనది. ముప్పై సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సత్ప్రవర్తన ఆధారంగా సుప్రీంకోర్టు వీరి...
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
నళిని సహా రాజీవ్ హత్య దోషుల విడుదల
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు...
సుకేశ్ చంద్రశేఖర్ ఎప్పుడైనా బిజెపిలో చేరొచ్చు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జైలులో ఉన్న మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఏ రోజైనా బిజెపిలో చేరొచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యా విధానంపై సుకేశ్ చంద్ర శేఖర్ రెండో...
మంచు కొండల రాష్ట్రంలో పీఠం ఎవరిది?
సిమ్లా: మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిమాలయ పర్వత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.హోరాహోరీ...
నళిని, రవిచంద్రన్ల విడుదలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పి. రవిచంద్రన్లను విడుదలచేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నళిని పేరోల్ మీద ఉంది. ఆమె...
నిర్దోషులైతే వణుకెందుకు?
ఎంఎల్ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన...