Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
తండ్రి హత్య ఘటనపై తల్లడిల్లిన ప్రియాంక
చెన్నై : ప్రియాంక గాంధీ తనను వెల్లూరు జైలులో2008లో కలిసినప్పుడు రోదించారని నళిని శ్రీహరన్ తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయ్యి మూడు దశాబ్దాల జైలు తరువాత ఇటీవలే విడుదల...
సుప్రీం మానవత
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీసుకొన్న నిర్ణయం మానవీయమైనది. ముప్పై సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సత్ప్రవర్తన ఆధారంగా సుప్రీంకోర్టు వీరి...
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
నళిని సహా రాజీవ్ హత్య దోషుల విడుదల
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు...
సుకేశ్ చంద్రశేఖర్ ఎప్పుడైనా బిజెపిలో చేరొచ్చు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జైలులో ఉన్న మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఏ రోజైనా బిజెపిలో చేరొచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యా విధానంపై సుకేశ్ చంద్ర శేఖర్ రెండో...
మంచు కొండల రాష్ట్రంలో పీఠం ఎవరిది?
సిమ్లా: మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిమాలయ పర్వత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.హోరాహోరీ...
నళిని, రవిచంద్రన్ల విడుదలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పి. రవిచంద్రన్లను విడుదలచేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నళిని పేరోల్ మీద ఉంది. ఆమె...
నిర్దోషులైతే వణుకెందుకు?
ఎంఎల్ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన...
గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతి
ముంబై: పౌర, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. అనారోగ్య కారణాలతో వైద్యం కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందించింది. న్యాయమూర్తులు...
ఎంఎల్ఎలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తు
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు కేసు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పా టు చేస్తూ బుధవారం ఆదేశాలు...
రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ఎత్తివేసిన హైకోర్టు..
హైదరాబాద్: బిజెపి గోషామాల్ ఎంఎల్ఎ రాజాసింగ్ పై రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ఎత్తివేసి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. మూడు నెలలు పాటు సోషియల్ మీడియా లో అభ్యంతరకర...
ఘోర నేరం: జరగని న్యాయం
సంపాదకీయం: న్యాయం చేయడమే కాదు చేసినట్టు అనిపించాలని అంటారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు సమాజం ఆశించే రీతిలో వుండాలని, దాని భావోద్వేగ తరంగ దైర్ఘానికి అనుకూలంగా వెలువడాలని కోరుకుంటారు. అందుకు విరుద్ధంగా వుండే...
మీ బండారం బయటపెడతా
టిఎన్జిఒ నేతల అక్రమ
ఆస్తుల చిట్టా విప్పుతా
క్షమాపణలు చెప్పేదేలేదు
ఉద్యోగుల జీవితాలను
నాశనం చేస్తున్న
కొందరు నేతలు
ఉద్యోగ సంఘాల
నాయకులకు కోట్లు..
ఉద్యోగులకు పాట్లు
తగ్గేదేలే...అంటూ
బండి బూతు పురాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎన్జిఒ...
మునుగోడులో ముగిసిన ఉపఎన్నిక ప్రచారం
మునుగోడులో మూగపోయిన మైకులు
హోరెత్తిన ప్రచారపర్వానికి తెర
ఓటరు తుది తీర్పుకు సమయం ఆసన్నం
47 మంది అభ్యర్థులు..298 పోలింగ్ కేంద్రాలు
బయటవారు లేకుండా విస్తృత తనిఖీలు
నియోజకవర్గ సరిహద్దుల్లో చెక్ పోస్టులు
మనతెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను వేడెక్కించిన ప్రచారపర్వం...
ఆప్ మంత్రి సత్యేంద్రజైన్కు రూ.10 కోట్లు ఇచ్చా
న్యూఢిల్లీ: జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్ర జైన్ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారని, ఆర్థిక నేరగాడు, రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్...
బ్రెజిల్లో వామపక్ష విజయం
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ ఎన్నికల్లో బ్రెజిల్ నూతన అధ్యక్షుడు గా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(77) ఎన్నిక కావడం అక్కడ కొత్త చరిత్రను సృష్టించింది....
సిబిఐకి నో ఎంట్రీ..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో.. ఆగస్టులోనే సిబిఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా...
వాహనాల దొంగ అరెస్ట్
మూడు ఆటోలను చోరీ చేసిన నిందితుడు
హైదరాబాద్: వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ఆటోలు, మొబైల్ ఫోన్ను స్వాధీనం...
దోషిగా తేలిన సమాజ్వాదీ నేత ఆజాంఖాన్
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ కీలక నేత ఆజాం ఖాన్ను ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రామ్పుర్ కోర్టు శిక్ష ఖరారు...
డేరా బాబాకు పెరోల్లో నా పాత్ర లేదు: సిఎం ఖట్టార్
డేరా బాబాకు పెరోల్లో నా పాత్ర లేదు
హర్యానా సిఎం ఖట్టార్ వివరణ
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు పెరోల్ మంజూరులో తన పాత్ర ఏమీ లేదని, జైళ్లకు...