Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
కొండను తవ్వి ఎలుకను పట్టారు: నారా లోకేశ్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులకు టిడిపికి ముడిపేడుతూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై విషయం కొండను తవ్వి ఎలుకను పట్టారని టిడిపి నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో...
సుప్రీంకోర్టును మూసేద్దామా?
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...
లిల్లీతో స్నేహం ఎలా అయిందంటే!
“లిల్లీతో నాకు పరిచయం యెట్లా అయిందం టే!” అన్నాడు దామోదర్రావు, నేను పందిట్లో కి వచ్చేటప్పటికి. “దామోదర్రావుగారు ఏమిటో శలవిస్తున్నారే” అన్నాను. “వుండరా, నోరు మూసుకువిను” అన్నాడు కుమారస్వామి.
“వింటాను! మొదటి నుంచి చెప్పమను”...
కిషన్ రెడ్డి పిఎ పేరుతో చెలామణి.. వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిఎనని చెప్పి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఇందిరానగర్కు...
టీచర్ పై విద్యార్థి కత్తితో దాడి….
లక్నో: ఏడో తరగతి విద్యార్థి స్కూల్ టీచర్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని కకోరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి...
షీనా హత్య కేసు.. పీటర్ ముఖర్జీకి బెయిల్
ముంబై : షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన మీడియా మాజీ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బెయిల్ దక్కింది. కేసు పూర్వాపరాల పరిశీలన తరువాత గురువారం బొంబాయి హైకోర్టు ఆయనకు షరతులతో...
స్వామి చిన్మయానందకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకుడు స్వామి చిన్మయానందకు అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. చిన్మయానంద యజమానిగా వ్యవహరిస్తున్న యుపిలోని షాజహాన్పూర్లోగల ఎస్ఎస్...
నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ
తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ను ప్రస్తావించిన కేంద్రం
ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన
దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
తోసిపుచ్చిన దోషుల తరఫు...
ఫైటర్ పైలెట్గా పాయల్
‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో సంచలనం సృష్టించి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ పాయల్ రాజ్పుత్. ఆమె ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తాజా మూవీ ‘నరేంద్ర’లో ఇండియన్...
యాంకర్ ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు..
హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సునిశిత్ అనే యువ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డు...
నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి
హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష
రూ.26వేలు జరిమానా
66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...
క్షమాభిక్షపై నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ముఖేష్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని అతడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. నిర్భయ నిందితుడు ముఖేష్ కోర్టులో దాఖలు చేసిన...
నిర్భయ దోషి పిటిషన్ను తిరస్కరించాలని సుప్రీంకు కేంద్రం వినతి
న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తిరస్కరించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా మంగళవారం సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని అభ్యర్థించారు....
సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా
హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో...
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....
సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రవేశించడానికి కోర్టు అనుమతించిన దరిమిలా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బుధవారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా షహీన్ బాగ్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొననున్నారు....
స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్..
బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా...
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...