Home Search
లా కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ అనాథ బాలల లెక్క!
సంపాదకీయం: కరోనా కాలంలో తలిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను ఆదుకోడానికి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించడం అందుకు ఒక పథకాన్ని రూపొందించి ప్రారంభించడం మంచి పరిణామం. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బోర్లకు మీటర్లు పెట్టనివ్వను: కెసిఆర్
హైదరాబాద్: రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మృత్యువు నోట్లో తలదూర్చి మరీ తెలంగాణను సాధించుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ...
సివిల్స్లో తెలుగు వెలుగులు
యశ్వంత్ రెడ్డి 15వ ర్యాంకు
పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మై (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), పక్షవాతంతో కాలు, చేయి పనిచేయలేకపోయినా తల్లి సహాయంతో పరీక్ష...
టాప్-3 ‘ముగ్గురూ మహిళలే’
మొదటి ర్యాంకు శృతిశర్మ (ఢిల్లీ), రెండో ర్యాంకు
అంకిత అగర్వాల్ (ఢిల్లీ వర్శిటీ), మూడో ర్యాంకు గామిని సింగ్లా (చండీగఢ్)
తొలి 25మంది టాపర్లలో
15మంది పురుషులు, 10మంది మహిళలు
ఉత్తీర్ణులు 658 మంది,
పురుషులు 508,...
సిద్ధూ హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ
పంజాబ్ సిఎం మాన్ ప్రకటన
చండీగఢ్: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై దర్యాప్తు చేసేందుకు హైకోర్డు సిట్టింగ్ జడ్జితో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు....
చివరికి క్షమాపణ చెప్పిన మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్
ముంబై: ’పోయి ఇంట్లో వంటవండుకో’ అని ఎన్ సిపి నాయకురాలు సుప్రియను అన్నందుకు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చివరికి క్షమాపణ చెప్పినట్లు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్...
రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్
మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ...
పంజాబ్లో అవినీతి మంత్రిపై వేటు
ఆరోగ్యశాఖలో కొనుగోళ్లకు ఒక్కశాతం కమిషన్ డిమాండ్ చేసిన మంత్రి
సమాచారం తెలుసుకొని విచారణ జరిపించిన సిఎం భగవంత్మాన్
నిజమని రుజువు అయిన తరువాత మంత్రివర్గం నుంచి తొలగింపు
ఛండీగఢ్ : అవినీతి ఏ స్థాయిలో ఉన్న సహించబోమని...
పెగాసస్ స్పైవేర్ కేసు: విచారణ నివేదిక సమర్పణకు సమయం పొడగింపు
పలువురు జర్నలిస్టులు, నిపుణులతో సంభాషించడమే కాకుండా 29 మొబైల్ పరికరాలను పరిశీలించినట్లు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
న్యూఢిల్లీ: పెగాసస్ అంశాన్ని పరిశీలించడానికి సుప్రీం కోర్టు నియమించిన...
జ్ఞానవాపి మసీదులో హిందూ ధార్మిక అవశేషాలు
శేషనాగు పడగ, త్రిశూలం, ఢమరుకంలాంటివి గుర్తించాం
వీడియో సర్వే నివేదికలో వెల్లడి
వారణాసి: జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను గురువారం వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ సమర్పించింది. సర్వేకు సంబంధించిన వీడియోను సీల్డ్ కవర్లో...
దిశ ఎన్కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెలువరించనుంది. ఈక్రమంలో దిశ ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఎన్కౌంటర్ జరిగిన...
జ్ఞానవాపిలో నమాజ్కు అనుమతి
శివలింగం లభించిన ప్రాంతానికి భద్రత : సుప్రీంకోర్టు ఆదేశాలు
శివలింగం ఎక్కడ లభించిందని ప్రశ్నించిన ధర్మాసనం
నివేదిక చూడలేదని చెప్పి బుధవారం వరకు గడువు కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా,విచారణ రేపటికి వాయిదా
మసీదు...
ఆరు నెలల్లో గ్రీన్కార్డుల దరఖాస్తులు క్లియర్
అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ సిఫార్సు
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్కార్డులు, లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది....
రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్
సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...
జ్ఞాన్వాపి మసీదు కేసు: కోర్టు ఆదేశించిన సర్వే ముగిసింది
రేపు నివేదిక సమర్పించాలి
లక్నో: వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్వాపి మసీదు సముదాయానికి సంబంధించిన వీడియోగ్రాఫిక్ సర్వే సోమవారంతో ముగిసింది. కోర్టు నియమించిన అడ్వకేట్ కమీషనర్లు, ఇరుపక్షాల న్యాయవాదులు, అన్ని సంబంధిత పక్షాలు మరియు...
అబద్ధాల బాద్షా అమిత్ షా
దమ్ముంటే లోక్సభకు ముందస్తు పెట్టండి
ఎన్నికలొస్తే మోడీ సర్కారును చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ముందుస్తు ఎన్నికలపై బిజెపికి
ఉబలాటం ఉందేమో కానీ
టిఆర్ఎస్కు లేదు రాష్ట్రంలో
ఎన్నికలు గడువు ప్రకారమే
జరుగుతాయి...
10 ఎన్జివోలపై ముడుపుల కేసు : సిబిఐ
న్యూఢిల్లీ : విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్ , రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) 10 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జిఒలు)...
ట్రూకాలర్ యాప్తో ఉమెన్ హెల్ప్లైన్ 181 అనుసంధానం..
న్యూఢిల్లీ: ట్రూకాలర్ యాప్లోని క్విక్ డయల్ ఫీచర్తో 181 ఉమెన్స్ హెల్ప్ లైన్ను అనుసంధానం చేయడంతో ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్స్ హెల్ప్లైన్ 181కు వచ్చే కాల్స్ సంఖ్య 200% ఎక్కువ అందుకుంది....
లంకకు సైన్యం పంపలేదు : భారత్
కొలంబో : ఘర్షణల నివారణకు శ్రీలంకకు భారత సైనిక దళాలను తరలించారనే వార్తలను భారతదేశ హైకమిషన్ ఖండించింది. శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణ, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు భారతదేశం కట్టుబడి ఉంది. శ్రీలంక ప్రజాస్వామ్యం....