Monday, April 29, 2024
Home Search

గత ఎన్నికల్లో - search results

If you're not happy with the results, please do another search

గద్వాలలో వేడెక్కిన రాజకీయం

గద్వాల: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూత్మాకంగా పావులు కదుపుతున్నారు. బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ హాల్‌చల్...
Alliances Based On Negativity Have Never Won

మాతోనే ఐక్యత.. వాళ్లతో విభజన

ప్రతికూలతల ఆధారంగా ఏర్పడే కూటములు ఎన్నటికీ నెగ్గవు కుటుంబాలు, కులం, ప్రాంతం పేరుతో ఏర్పడే ఫ్రంట్‌లు దేశానికి హానికరం స్థిరమైన ప్రభుత్వం వల్లే ప్రపంచానికి మనపై విశ్వాసం ఎవరికో శత్రువుగా ఉండేందుకు...

రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా 3వ పంటకు సిద్దం అవుతుంటే , రైతులకు ఉచిత,నాణ్యమైన విద్యుత్ అవసరంలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య...

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్

దండేపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్‌చేస్తారని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు నిదర్శనమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు....

గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ఎల్లారెడ్డిపేట: గత తొమ్మిదేండ్ల కాలంలో కెసిఅర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకు వెల్లి ప్రజలకు వివరించాలని జడ్పీటిసి చీటిలక్ష్మన్ రావు తెలిపారు. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న కెసిఅర్ తెలంగాణ రాష్ట్రాన్ని...
Government calls all-party meeting

రేపు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే....
Congress Not Interested In PM Post says Mallikarjun Kharge

పీఎం పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : ఖర్గే

బెంగళూరు : అధికారం పైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని,...

బిఎల్‌ఓలకు ప్రత్యేక తర్ఫీదు అందించాలి

సూర్యాపేట : జిల్లాలో బి.ఎల్.ఓలు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నిల విధి విధానాల పై...

వ్యవసాయంపై అవగాహన లేని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

నల్లగొండ: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం, వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని , అందులో భాగంగానే రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే ఓర్వలేని...
Congress not want PM: Mallikarjun kharge

పిఎం పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : ఖర్గే

బెంగళూరు : అధికారంపైనా లేదా ప్రధాన మంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే వెల్లడించారు. అధికారం లోకి రావడం తమ ఉద్దేశం కాదని, కేవలం...

ఏ సమావేశానికీ  ఆహ్వానం రాలేదు: కుమారస్వామి

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని జనతా దళ్(సెక్యులర్)కు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నుంచి కాని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఎన్‌డిఎ సమావేశం నుంచి ఎటువంటి...
PM Modi speech after lay foundation ston for redevelopment of railway stations

దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.నిన్న బెంగళూరులో జరిగిన ఉమ్మడి విపక్షాల భేటీపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. అండమాన్ నికోబార్ దీవులలోని...
Food quality control system in India

జాతీయ రాజకీయ వేడి

ఢిల్లీ ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి...
Poverty Statistics: The Facts

పేదరిక లెక్కలు: వాస్తవాలు

ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి...

రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పండి

దండేపల్లి : రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేటలోని రైతు వేధిక భవనంలో సోమవారం టీపీసీసీ అద్యక్షులు...

మూడు పంటలు కావాలా.. మూడు గంటల కరెంట్ కావాలా ?

జగిత్యాల : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి ఎకరానికి సాగు నీరందించి ఏడాదిలో మూడు పంటలు పండించాలనే నినాదంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేత...

ఎన్‌డిఎ కు కొత్త ఊపిరి పోసే ప్రయత్నాలు : కాంగ్రెస్

బెంగళూరు : విపక్షాల ఐక్యత దేశ రాజకీయ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే కీలకం కానున్నదని, బీజేపీని పూర్తిగా తుడిచిపెడుతుందని కాంగ్రెస్ సోమవారం స్పష్టం చేసింది. విపక్షాలను ఒంటరిగానే ఓడిస్తామని ఎవరైతే చెప్పుకు వస్తున్నారో...
Ponguleti Srinivas Reddy Press Meet in Khammam

పొంగులేటికి ప్రచార కమిటీ కో చైర్మన్‌ బాధ్యతలు.. 

తెలంగాణలో సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణలో పార్టీ గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నిర్ణయాలు అన్నీ ఢిల్లీ...

ఎన్‌డిఎలో చేరికపై జెడి(ఎస్)తో చర్చలు

హుబ్బళ్లి: వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు జెడి(ఎస్) జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డిఎ)లో చేరడానికి సంబంధించి బిజెపి, జెడి(ఎస్)ల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత...
The police are not afraid of illegal cases

పోలీసులు అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : బీఎస్పీ కార్యకర్తలను బెదిరిస్తూ, పోలీసులు అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు....

Latest News