Tuesday, April 30, 2024
Home Search

గత ఎన్నికల్లో - search results

If you're not happy with the results, please do another search
Rs 5 lakh ex-gratia should be paid to the families of the flood victims

వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

మణిపూర్ మరణహోమాలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి గజ్వేల్ తరహాలోనే ఇంటింటికి బంధు ప్రకటించాలి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు...
Bandi sanjay

నడ్డా టీంలో బండి సంజయ్‌కు చోటు..ప్రధాన కార్యదర్శిగా నియామకం

న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బిజెఇప జాతీయ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు...
Soyam Baburao's MP membership should be cancelled

సోయం బాబురావు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

తెలంగాణలో బిజెపి మణిపూర్ లాంటి కుట్రలు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మనాయక్ హైదరాబాద్ :  రాష్ట్రంలో లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని మణిపూర్ మారణహోమం తరహాఆందోళన చేస్తామని ఎంపి సోయం...

నైగర్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశాధ్యక్షుడు

నియామి : పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు లోకి తీసుకుంది....

ఎంఎల్‌ఎగా గుర్తించండి

మనతెలంగాణ/హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాల మేరకు తనను కొత్తగూడెం ఎంఎల్‌ఎగా పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని జలగం వెంకట్‌రావు కోరారు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం...
PM Modi's 2019 Prediction Goes Viral

ఆనాడే ఊహించిన మోడీ.. నాలుగేళ్ల నాటి వీడియో వైరల్

న్యూఢిల్లీ : మణిపూర్ అల్లర్ల అంశంపై పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఎలాగైనా మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నే విపక్ష కూటమి “ఇండియా తాజాగా అవిశ్వాస తీర్మాన అస్త్రంతో సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో...
Court shock BRS Leaders

ముగ్గురు నేతలకు ఎదురుదెబ్బ

కొత్తగూడెం ఎంఎల్‌ఎల వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదు రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఎంఎల్‌ఎగా జలగం వెంకట్రావు పేరు ప్రకటన వనమాకు రూ. 5లక్షల ఫైన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు...
Food quality control system in India

రాజస్థాన్ లో ‘రెడ్ డైరీ’ !

వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్ళనున్న రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి వరకు తన మంత్రివర్గ సభ్యుడిగా వున్న వ్యక్తి నుంచే తలనొప్పి ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర సింగ్ గుధా అనే ఈయన రాజస్థాన్‌లో...
Congress

బలహీనంగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ పార్టీ కన్ను ?

సునీల్ కనుగోలు వ్యూహాలతో ఉత్సాహంతో ముందుకెళుతున్న నాయకులు 88 అసెంబ్లీ, 12 పార్లమెంట్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించడానికి ప్రణాళికలు హైదరాబాద్ : ఎస్సీ,...
Bhatti Vikramarka calls for selfie campaign

24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: భట్టి

ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్బంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...

జగిత్యాల అభివృద్దికి నిరంతర కృషి

జగిత్యాల: జగిత్యాల పట్టణాభివృద్దికి నిరంతర కృషి చేస్తున్నామని, జగిత్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. రూ. 30 లక్షలతో ఖిల్లా ప్రహారీ గోడ నిర్మాణం,...

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఎడ్ల మల్లేష్ నియామకం

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా ఎడ్ల మల్లేష్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులు...
BRS Leaders join Congress Party

గెలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషణ !

టికెట్ కోసం భారీగా ఎన్‌ఆర్‌ఐల దరఖాస్తు ? ఖర్చుకు వెనుకాడని వారి కోసం కాంగ్రెస్ ఎదురుచూపు నిధుల సమీకరణకు కాంగ్రెస్ నాయకుల కసరత్తు హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా గెలిచే...

త్వరలో పిఆర్‌సి?

త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల జీతభత్యాల సవరణ నిమిత్తం ప్రభుత్వం పిఆర్‌సిని నియమించే అవకాశాలు ఉ న్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో దీనికోసం ప్రత్యే క కమిటీని ప్రభుత్వం ఏర్పాటు...
Is UCC feasible?

యుసిసి ఆచరణ సాధ్యమేనా?

ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...
Liquor Case: SC Postpones hearing on MLC Kavitha's Pill

అర్వింద్.. 24 గంటల సమయం ఇస్తున్నా: కవిత

నిజామాబాద్ : బిజెపి ఎంపి అర్వింద్ తనపై చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో రుజువు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని...
BSP focus on reserved constituencies

రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై బిఎస్పీ ఫోకస్

కాంగ్రెస్,బిజెపికి దీటుగా ప్రచారానికి ప్రణాళికలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి బలోపేతం కోసం బాధ్యులు నియమాకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు వివరణ హైదరాబాద్ : రాష్ట్రంలో...

అరవింద్ నాపై చేసిన ఆరోపణలను రుజువు చెయ్

నిజామాబాద్ : బిజెపి ఎంపి అరవింద్ తనపై చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో రుజువు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని...

దొంగలు ఏకమవుతున్నారు.. రైతులారా జాగ్రత్త

సూర్యాపేట: తెలంగాణరాష్ట్రంలో ప్రజలకు,రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేయాలనే కపట బుద్దితో దొంగలంతా ఏకమవుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం నేరెడుచర్ల క్లస్టర్ రైతు వేదికలో రైతు సదస్సులో పాల్గొని ప్రసగించారు....

కాంగ్రెస్ వస్తే కోతలు..వాతలే

హుజూర్‌నగర్‌ః తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలతో రైతులకు వాతలే మిగులుతాయని రాష్ట్రాన్ని అందకారంలోకి నెడతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. టీపీసీసీ...

Latest News