Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
వీసాలపై ట్రంప్ నిషేధం
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మితిమించిన జాతీయవాద ఉన్మాదాన్ని ప్రదర్శించడం అధికం చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అన్న తన ప్రకటిత సిద్ధాంతాన్ని మరింతగా అమల్లోకి...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
ఎంపి బండి సంజయ్ ఎక్కడ?
ఏడాదిగా పత్తాలేరని ఆగ్రహం
ఆచూకీ తెలిపితే పాదయాత్రగా వచ్చి కలుస్తామన్న రైతులు
ఆసీఫ్నగర్లో నిరసన దీక్ష
కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే...
జాత్యహంకారంపై జనాగ్రహం
అమెరికా మరోసారి నల్లజాతివారి నిరసనాగ్ని జ్వాలల్లో మాడిమసి అవుతున్నది. మిన్నెసొట్టా రాష్ట్రంలోని మినియా పొలిస్ నగరంలో ఆరు రోజుల క్రితం ఒక తెల్లజాతి పోలీసు అధికారి నట్ట నడి రోడ్డున 46 ఏళ్ల...
‘గుజరాత్ మోడల్’ పోరు!
‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన మంత్రులు హరీశ్రావు, ఈటల, కొప్పుల
సిఎం కెసిఆర్ సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కన్నుమూత
కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్...
సురక్షిత సడలింపు
ఆశ నిరాశ, అభయం భయం: ఇది ఒక విచిత్ర స్థితి. నెల రోజులకు పైగా కొనసాగుతున్న కఠోరమైన కరోనా లాక్డౌన్ చాలా చోట్ల మెరుగైన ఫలితాలను ఇస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వాటి ప్రోత్సాహంతో...
ఇంకో ఇరువై ఏండ్లు సారూ..కారే
సోషల్మీడియా ఫీడ్బ్యాక్ చూస్తుంటే ప్రజల్లో ఆ అభిప్రాయం బలంగా ఉంది
కెసిఆర్పై నమ్మకంతోనే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు
నేడు టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగురవేయాలి
విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది,...
బహదూర్పుర ఎమ్మెల్యే మొజంఖాన్కు గుండెపోటు
ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
పరామర్శించిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరానికి చెందిన బహదూర్పుర ఎమ్మెల్యే మొజంఖాన్కు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నానల్నగర్లోని ఆలివ్ ఆస్పత్రికి...
ఎపి ఇసి నిమ్మగడ్డ ఉద్వాసనకు రంగం సిద్ధం
హైదరాబాద్ : కరోనా కట్టడి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఆర్డినెన్సు ద్వారా సవరించి జివొ నంబర్...
అరవింద్ నీకిది తగునా?
తప్పుడు పత్రాలంటూ టిఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, పార్టీ స్టేట్ సెక్రటరీ వై.సతీశ్ రెడ్డి ట్విట్
పార్లమెంట్కు వెళ్లేందుకు అనర్హుడంటూ ఆరోపణలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ జనార్ధన్ రాయ్...
రాష్ట్రంలోని వ్యక్తికి పాజిటివ్
పి.14 పేషెంట్తో సన్నిహితంగా మెలిగిన స్థానిక వ్యక్తికి సోకిన వైరస్
ఈ తరహాలో కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి
21కి చేరిన కరోనా బాధితులు
వైద్యాధికారులు మరింత అప్రమత్తం
మన తెలంగాణ /హైదరాబాద్...
కౌన్సిల్కు కవిత నామినేషన్
అనంతరం నిజామాబాద్కు బయలుదేరిన మాజీ ఎంపి
దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు
మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...
నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: ఎపి ఎన్నికల కమిషనర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రక్రియ పూర్తయ్యేంత...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...