Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ వ్యాఖ్యలకు కేకే కౌంటర్
హైదరాబాద్ : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే రాజకీయంగా ఎలాంటి అవగాహన లేదని తేలిందని బిఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన గర్జన సభలో బిఆర్ఎస్పై...
కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక తాను ముక్కలే
ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అనేది ప్రజలకు తెలుసు : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని ఓ పక్కా ప్రణాళికతో...
కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రపుల్, ఫడ్నవీస్?
న్యూఢిల్లీ : మంత్రివర్గంలో కీలక మార్పులు నేపథ్యంలో నేడు (జులై 3)న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. ఇక్కడి ప్రగతి మైదాన్లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో...
బిఆర్ఎస్ బిజెపి బంధువుల పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం :అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పె న్షన్ ఇస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్గాంధీ ప్ర కటించారు. గిరిజనులకు పోడు భూములను పం పిణీ చేస్తామని ఆయన తెలిపారు. పొంగులేటి...
నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
గచ్చిబౌలి: తెలంగాణ నుండి దేశానికి సరిపడా క్రీడాకారులను అందించడమే లక్షంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్రీ డా పాలసీని రూపొందించామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యలు రంజిత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జూలై 2...
ఈ నెల 16న విశాఖలో బిసిల మహా గర్జన : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే -పార్లమెంటు ఎన్నికల నాటికి బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో...
డోర్నకల్- మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!
నల్లగొండ: డోర్నకల్ నుండి కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ సూత్రప్రాయంగా కొత్త రైలుమార్గం మంజూరైనట్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్ను సందర్శించారు....
ఆర్ట్స్ కళాశాలను సందర్శించిన కేంద్ర మంత్రి
హన్మకొండ :- ఈ నెల 8న వరంగల్ పర్యటన కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో...
ఈ సారి బస్సు యాత్రలోనే టిడిపి అభ్యర్థుల ప్రకటన
మన తెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానం వేగం పెరిగింది ఆ దిశలో ఐటిడిపి ప్రయాణిస్తూ క్షణాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం తెలుపుతూ ముందుకు వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
బాండ్ రాసిచ్చిన వారికే టికెట్ ?
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో చాలామంది వేరే పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో...
డీలా లేదు మరింత బలమే..
న్యూఢిల్లీ : ప్రతిపక్ష భేటీల మీద భేటీల నేపథ్యంలో బిజెపి తన బలప్రదర్శనకు దిగే యోచనలో పడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ సారధ్యపు ఎన్డిఎ చెక్కుచెదరకుండా ఉందని తెలియచేసుకునే యత్నాల్లో...
జనగర్జన సభ ఏర్పాట్ల పరిశీలన
ఖమ్మం : ఖమ్మంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సిఎల్పీ నేత మల్లు...
భవిష్యత్తు యువతరానిదే
బీదవారని కోటీశ్వరులుగా చేయడమే టిటిడిపి లక్ష్యం
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ప్రజల ఆశీర్వాదాలు ఆదరణతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆదరణ లభిస్తోందని తెలంగాణ...
పేదల సంక్షేమానికి కెసిఆర్ నిరంతర కృషి
ఆత్మకూర్ : పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల...
కాంగ్రెస్లో చేరే వారికి సరికొత్త నిబంధన !
బాండ్ రాసిచ్చిన వారికే టికెట్ ?
గెలిచిన తరువాత పార్టీ మారకుండా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పిన తెలంగాణ కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ...
టికెట్ల కోసం కాంగ్రెస్లో పెరుగుతున్న బిసిల డిమాండ్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం కచ్చితంగా టికెట్ మాత్రం తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్...
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కల్వకుర్తి ః పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడుతూ వైద్యం ఎలా అందుతుంది, వైద్య...
కెసిఆర్ మదిలో అద్భుత ప్రణాళికలు
హైదరాబాద్: తొమ్మిదేళ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని, తొందరపడకండని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని, కెసిఆర్ మనసులో ఇంకా...
మోడీని తాకిన ఎన్నికలు..
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జులై 3న జరిగే కేంద్ర మంత్రి మండలి భేటీ పలు అంశాలలో మోడీకి తలెత్తిన సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో...
ఉత్సాహంగా భట్టి పాదయాత్ర
ఖమ్మం : సిఎల్పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా,...