Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
మూసీనది శుద్ధి కోసం మూడు వేల కోట్లు కేటాయించండి
హైదరాబాద్ : మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా సివరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు....
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్
హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా సిఎం...
ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా...
రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా
బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు
* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు
* అప్పుడు కాంగ్రెస్...
సంక్షేమం..సాగు
మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
కెటిఆర్ ఫాంహౌస్ కట్టలేదు
లీజుకు తీసుకున్నారు
రేవంత్ భూ కేసుపై చట్టప్రకారం చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి భూవివాదంపై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని, వ్యక్తిగతంగా ఏమీ లేదని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
ఏ పార్టీ వారైనా వదలకండి
ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ
ఘర్షణలపై నివేదన ఆవేదన
ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
భారత్ మాతంటే వొళ్లుమంటా?
మన్మోహన్కు మోడీ చురకలు
బిజెపిపిపి భేటీలో మంతనాలు
ఎంపిలకు ప్రసంగ బుక్లెట్లు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
రష్యన్ ఆఫీసర్ను లవ్లోకి దించిన దినసరి కూలీ
పనాజీ: మధ్య ప్రదేశ్ చెందిన నరేంద్ర అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సొంతుళ్లో ఉంటే ఇల్లు గడవడం లేదని గోవాకు వచ్చి బార్ రెస్టారెంట్ లో ఉద్యోగానికి కుదిరాడు....
ఎవరైనా అద్దె తల్లి కావచ్చు
సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...
రూ.2 వేల నోటుకు శుభం కార్డు?
ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు
ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం
కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంక్లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...
కేంద్రమంత్రి జవదేవకర్కు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్తో సమావేశమయ్యారు.రాష్ట్రంలోని పలుప్రాజెక్టుల నిర్మాణాలకోసం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్ను సిఎం...
అక్షరమై పలకరిస్తున్న ‘అంబర్పేట’ చరిత్ర
అంబర్పేట నేలపై జన్మించి అంబరమంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు జస్టిస్ సుభాషణరెడ్డి, వి.హనుమంతరావు వంటి వాళ్ళ గురించీ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అమర స్థూపమైన నందరాజ్గౌడ్, పహిల్వాన్ కాస్త రౌడీషీటర్గా ముద్రపడిన శంకర్ల...
పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?
ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు
ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు
పురుగు మందుల ధరల నియంత్రణ లేదు
ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం
నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం
మన...
మహంత్ గోపాల్దాస్ అధ్యక్షతన రామాలయ ట్రస్ట్
ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, కోశాధికారి గోవింద్గిరి
15 రోజుల్లో నిర్మాణ షెడ్యూల్ ప్రకటన
న్యూఢిలీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల తేదీ లను 15 రోజులలో ప్రకటి స్తారు. కేంద్రం ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టు...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
రాష్ట్రాలు ‘కా’దనొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ః దేశంలో పలు రాష్ట్రాలు ‘కా’ వద్దంటూ తీర్మాణాలు చేయడం సబబుకాదని, సిఎఎకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం బాధాకరమని కేంద్రమంత్రి పీయూష్గోయల్ పేర్కొన్నారు. నేడు లోక్సభలో...