Home Search
బాంబులు - search results
If you're not happy with the results, please do another search
ఆరు నూరైనా దళితబంధు ఆగదు
ఆర్థిక పరిమితుల మేరకు దశలవారీగా రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలుచేస్తాం
ప్రతిపక్షాలు బాంబులు పడ్డట్టు భయపడుతున్నాయి అట్టడుగు వర్గాల కోసం పథకాన్ని ప్రకటిస్తే
బురదజల్లే యత్నం చేస్తున్నారు ఇంత చిల్లర రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా? :...
ఎల్ఒసి సమీపంలో పాక్ విమానం
కాల్పులతో తరిమికొట్టిన భారత్ సైన్యం
జమ్మూ: సరిహద్దులలో ఎల్ఒసి వెంబడి గగనతలంలో సంచరిస్తున్న పాక్ తేలికపాటి విమానం (క్వాడ్క్యాప్టర్)పై భారతీయ సైన్యం కాల్పులు జరిపింది. భారతీయ ప్రాంతంలోకి చొరబడేందుకు ఈ విహంగం యత్నించింది....
గుర్తుతెలియని ఎగిరే వస్తువుపై బిఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు
జమ్మూ: జమ్మూ కశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్ వద్ద ఒక గుర్తు తెలియని ఒక ఎగిరే వస్తువుపై సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన...
లఖ్నోసహా పలు నగరాల్లో సీరియల్ బాంబు పేలుళ్లకు భారీ కుట్ర
భగ్నం చేసిన యుపి ఎటిఎస్ పోలీసులు
అల్ఖైదాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
విదేశీ తుపాకులు, పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రి స్వాధీనం
లఖ్నో: లఖ్నోసహా ఉత్తర్ప్రదేశ్లోని పలు నగరాల్లో సీరియల్ బాంబు పేలుళ్లకు అల్ఖైదా అనుబంధ...
నగరంలో ఉగ్రవాదుల కలకలం
ఇద్దరు స్లీపర్ సెల్స్ను అరెస్టు చేసిన ఎన్ఐఏ
ఒక్కసారిగా ఉలిక్కిపడిన నగర వాసులు
హైదరాబాద్: ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయడం తో నగరంలో ఒక్కసారిగి కలకలం సృష్టించింది. గతంలో చాలా సార్లు స్లీపర్ సెల్స్, ఉగ్రవాదులను...
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
డ్రోన్ల దాడి
జమ్మూ కశ్మీర్లోని జమ్ము వైమానికి దళ కేంద్రంపై ఆదివారం అర్ధరాత్రి గడిచిన తర్వాత జరిగిన డ్రోన్ల దాడి మన వాయు సేనకు ఎటువంటి నష్టమూ కలిగించలేదు. అయినప్పటికీ శత్రువు నుంచి ముందు ముందు...
జమ్మూ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: జమ్మూ విమానాశ్రయంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన జంట పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని వెల్లడైంది. పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు తెలిందని జమ్మూకాశ్మీర్ డిజిపి...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
బిజెపి కార్యాలయం వద్ద బాంబుల కలకలం
పశ్చిమ బెంగాల్ : కోల్కతాలో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్కతా ఖిద్దర్పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాంబులు దొరికిన...
కాబూల్లో బాంబు పేలుళ్లు: 55 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లోని కాబూల్లో బాలిక స్కూల్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పశ్చిమ కాబూల్లోని దుష్ట్-ఎ-బార్చి జిల్లాలో సయద్ అల్ షాదా స్కూల్ వద్ద మూడు సార్లు బాంబులు పేలడంతో...
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బాంబుల కలకలం
తిరుపతి: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిసరాల్లో నాటు బాంబులు పేలిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. యూనివర్సిటీ అవరణంలోని ఐ బ్లాక్ దగ్గర గురువారం ఉదయం రెండు నాటు బాంబులు పేలడంతో శునకంతో పాటు...
మయన్మార్ నుంచి ధాయ్కు భారీ వలసలు
కరెన్ విముక్తి సంస్థపై సైన్యం దాడుల ఫలితం
యాంగూన్ : నిరసనలు, కాల్పులతో దద్దరిల్లుతున్న మయన్మార్లో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు పొరుగున ఉన్న థాయ్లాండ్కు వలస వెళ్లుతున్నారు. సరిహద్దులలోని కరెన్ ప్రాంతంలో...
పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి
నాగపూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన కాల్పుల పోరులో ఐదుగురు నక్సల్స్ మరణించారు. నక్సల్స్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఖోబ్రమెండ...
ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సల్స్
సంఘటన స్థలం నుంచి రైఫిల్, పేలుడు పదార్ధాల స్వాధీనం
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతాదళాలపై దాడికి పన్నాగం పన్నిన నక్సల్స్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు సంఘటన స్థలంలో రైఫిల్, పేలుడు పదార్థాలు...
పంజాబ్లో కల్లోలం ఏర్పడితే యావద్దేశానికే నష్టం
పంజాబ్లో కల్లోలం ఏర్పడితే యావద్దేశానికే నష్టం
రైతుల ఆందోళనపై కాంగ్రెస్ హెచ్చరిక
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనను వెంటనే పరిష్కరించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
బిజెపి కార్యకర్తలపై బాంబు దాడి: ఆరుగురికి గాయాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బిజెపి కార్యకర్తలపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా శుక్రవారం రాత్రి...
‘వైల్డ్ డాగ్’ వచ్చేస్తోంది
కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఫిల్మ్మేకర్స్ తెలియజేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అహిషోర్...
ఆమెకు అంత సత్తా ఉందా?!
తెలంగాణ గడ్డపై మరో కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఈ పార్టీకి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నాయకత్వం వహించబోవడం అత్యంత చర్చనీయం అయింది. 2014 ఎన్నికల్లోనూ,...
సౌదీ విమానాశ్రయంపై హోతీయుల దాడి : డ్రోన్లు పేల్చివేత
దుబాయ్: యెమెన్కు చెందిన హోతీ తిరుగుబాటుదారులు బుధవారం నైరుతి సౌదీ అరేబియా లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేశారు. ఈ దాడిలో తారురోడ్డుపై ఉన్న పౌరవిమానానికి మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక దళాలు వెంటనే...