Monday, May 20, 2024
Home Search

ముందస్తు ఎన్నికల - search results

If you're not happy with the results, please do another search
Women's Reservation Bill may not be enacted till 2029

ఇల్లలికినా పండుగ ఆలస్యమే.. మహిళా బిల్లు అమలు అప్పుడే?

న్యూఢిల్లీ : ఎట్టకేలకు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు రానైతే వచ్చింది. అయితే మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం సీట్ల కేటాయింపునకు ఉద్ధేశించిన బిల్లు ఫలాలు నిజానికి మహిళలకు చేరాలంటే...

ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు

న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ )...
G20 summit conducted by BJP

కమలం రేసులో మరొకరు

సంగారెడ్డి టికెట్ వేటలో పులి మామిడి రాజు నేడు బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి బిజెపిలో ఇప్పటికే చాలా మంది నేతలు అసెంబ్లీ టికెట్ రేసులో ఉండగా, మరో నేత...
BJP MP Laxman

గ్యాస్ ధరల తగ్గింపుపై రాజకీయాలు సరికాదు: ఎంపి లక్ష్మణ్

ఢిల్లీ: ఇండియా కూటమి ఒక మిథ్య అని బిజెపి ఎంపి లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమికి ఒక నాయకుడు, ఒక ఎజెండా లేదని, అభివృద్ధి విరోధులంతా...

లోగో, సిఎంపిపై అంగీకారం ..నేడు సీట్ల సర్దుబాట్లు

ముంబై : ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో...

నేడు, రేపు ముంబైలో ‘ఇండియా’ భేటీ

ముంబై : ప్రతిపక్షాల ఐక్యకూటమి ఇండియా రెండు రోజుల కీలక సదస్సు గురు, శుక్రవారాలలో ముంబైలో జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల దశలో బిజెపికి ఉమ్మడిగా ప్రత్యామ్నాయ పోటీ వేదికగా మారేందుకు కూటమి ఏర్పడింది....
CM KCR extends Sri Krishna Janmashtami Greetings

గజ్వేల్ తో పాటు కామారెడ్డి బరిలో కెసిఆర్

కామారెడ్డి: రాష్ట అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో ముందస్తుగానే అధికార పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడం తో ఎన్నికల వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి తో పాటు ఎల్లా...
5k run on the need for voting rights

ఓటు హక్కు ఆవశ్యకతపై 5కె రన్

అన్ని జిల్లా కేంద్రాల్లో పరుగు ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్లు మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటు హక్కు ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం వివిధ జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఊపి...

ఓటరు జాబితాలో తప్పులుంటే సరిచేసుకోండి

సిటీ బ్యూరో: ఓటరు జాబితాలో తప్పులుంటే సరిదిద్దుకోవడంతో పాటు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటు హక్కును నమోదు చేసుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్...

5కె రన్‌ను విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ ప్రతినిధి : ఓటరు నమోదు ఆవశ్యకత, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 19న జనగామ పట్టణంలోని శామీర్‌పేట దుర్గమ్మగుడి నుంచి ప్రారంభమై కోర్టు సెంటర్,...

ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలలో మార్పులు

మేడ్చల్ : ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలలో మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు...

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైద్రాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం...

సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి

కరీంనగర్ క్రైం: సైబర్ నేరాలు జరిగిన వెంటనే కేసులను నమోదు చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు కమీషనరేట్‌లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్...
Etela rajender And DK Aruna house arrest

ఈటల, డీకే అరుణ హౌస్ అరెస్ట్

హైదరాబాద్: బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. రాజేందర్‌తోపాటు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణను కూడా అధికారులు...
2021 Information Technology Regulations in J&K

కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!

నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...

పదవీ కాలానికి ముందే పాక్ పార్లమెంట్ రద్దు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే పార్లమెంట్‌ను రద్దు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆగస్టు 12 నాటికి తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుందని, కానీ అంతకు ముందే...

సెప్టెంబరు 17న కాంగ్రెస్ మేనిఫెస్టో !

హైదరాబాద్:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోను ప్రజల్లోకి త్వరగా తీసుకెళ్లేలా వ్యూహాలను పన్నుతోంది. కర్ణాటక ఎన్నికల్లో అమలు...
Congress to held Public Meeting in Khammam

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి పాదయాత్రతో మొదలైన మార్పు..ముగింపు వేళకు పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు..తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించింది....

నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలి

వనపర్తి : వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం...

ఈవిఎంల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి

నాగర్‌కర్నూల్ : ఈవిఎం గోదాం భద్రతలో అశ్రద్ధ తగదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మాసవారి తనిఖీల్లో భాగంగా ఈవిఎం గోదాంను జిల్లా...

Latest News