Thursday, May 9, 2024
Home Search

ముందస్తు ఎన్నికల - search results

If you're not happy with the results, please do another search
Supreme Court Removes power to LG of Delhi

మీడియాలో ప్రజాస్వామ్యం

ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...

ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు

భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్...
Telangana is first in development and last in corruption

అభివృద్ధిలో ఫస్ట్.. అవినీతిలో లాస్ట్

న్యూఢిల్లీ : తెలంగాణరాష్ట్రం అభివృద్ధిలో ఫస్ట్, అవినీతిలో లాస్ట్‌లో ఉండడం వల్లనే రాష్ట్ర ప్రజలు కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్ ప్రస్తుతం బిఆర్‌ఎస్) ప్రభుత్వానికి రెండోసారి అఖండ మెజారిటీ అందించి...

హింసాత్మక హిందూ జాతీయవాదం!

భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్‌ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....

మైనారిటీల పట్ల మూర్ఖత్వం

  ‘భారత దేశ జనాభాలో 15 శాతం ఉన్న ముస్లింలు ఉద్యోగాలలో నామమాత్రంగా ఉన్నారు. మనుగడ కోసం పోరా డే స్థితికి వారిని దిగజార్చుతున్నారు. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న...
Joyush Patel

లొంగిపోయిన ఒరేవా గ్రూప్ ఎండీ… జ్యుడిషియల్ కస్టడీ

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని మోర్బీ జిల్లా మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరేవా  గ్రూపునకు చెందిన అజంతా మాన్యుఫ్యాక్టరింగ్ ప్రైవేట్ లిమిటెడ్  మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్ మంగళవారంనాడు కోర్టు...
Remote Electronic Voting Machines

రిమోట్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలు

2014 నాటి రాజకీయ స్థితిని అధికార, ప్రతి, ప్రత్యామ్నాయ పక్షాలు సరిగా విశ్లేషించుకో లేదు. భవిష్యత్తు రాజకీయ స్థితిని అంచనా వేయలేదు. 2014 ఎన్నికల తర్వాత ఓటేయని వారి గురించి ఆలోచించసాగాయి. ఓటు...

తెలంగాణలో అన్ని స్థానాలపై బిజెపి కన్ను

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పారీ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలలో పార్టీని సింసిద్ధం చేయవలసిందిగా పారీ నాయకులను ప్రత్యేకంగా ప్రభారీలను(ఇన్‌చార్జిలు) బిజెపి ఆదేశించింది. నగరంలోని...
KCR decided to start BRS Kisancells

ఆరు రాష్ట్రాల నుంచి ఆరంభం

మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కిసాన్‌సెల్ లను ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ...
BJP government is indiscriminate towards minorities

మారణహోమాల్లో అష్టమ స్థానం!

భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
Rasul interview

న్యాయపోరాటంలో బిల్కిస్ బానోకు భారతీయుల అండ

గాంధీనగర్(గుజరాత్):  తన భార్య బిల్కిస్ బానోకు న్యాయం జరిగేంత వరకు ఆమె చేసే పోరాటానికి భారతీయులు అండగా నిలబడతారని ఆమె భర్త యాకుబ్ రసూల్ ఓ ఇంటర్వూలో తెలిపారు. బిల్కిస్ బానోపై సామూహిక...
CM KCR Meeting with Party Leaders

అదే తెగింపు… అదే దూకుడు

రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చుతున్న కేంద్రంపైనే యుద్ధం కమలనాథులు తమ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేస్తారని తెలిసి పోరుబాట దేశరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతవరకైనా వెళ్తానని ప్రతిజ్ఞ అంతుచిక్కని కెసిఆర్ మిషన్ మోడ్ మెరుపువేగంతో వేసే ఎత్తులకు ప్రత్యర్థులు...
Nalini Sriharan

నళిని, రవిచంద్రన్‌ల విడుదలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్‌పి. రవిచంద్రన్‌లను విడుదలచేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నళిని పేరోల్ మీద ఉంది. ఆమె...
munugoderesults

గుణపాఠం నేర్పిన ఉప ఎన్నిక

మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి:నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికపై దేశమే కా దు.. ప్రపంచ వ్యాప్త ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. కరెన్సీ కట్టలు, మస్తు మస్తు మద్యంతో...
Constitutional institutions in crisis

సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు!

  రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, శాసన సంస్థలు, ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం...
KTR Teleconference with Munugode Farmers

బిజెపికి ఓటేస్తే.. ‘మద్దతు’ ధర మిథ్యే!

ధాన్యం సేకరణను ప్రైవేట్‌కు అప్పగించడానికి కమలం కుట్రలు మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోడీ, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే ఎత్తుగడ అందుకే ప్రాణం పోయిన బాయికాడ మీటర్లు పెట్టనన్న కెసిఆర్ ఉచిత విద్యుత్‌కు రూ.10,500 కోట్లు ఖర్చు...
EC special focus on Munugode by election

‘నిఘా’ నీడ

మునుగోడులో మోహరించిన ప్రత్యేక బృందాలు పార్టీల తప్పులను లెక్కిస్తున్న పరిశీలకులు ఎన్నికల సంఘానికి చేరిన తప్పుల చిట్టా 2,564 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు రికార్డుస్థాయిలో 14 ఫ్లయింగ్ స్కాడ్‌లు కోడ్ ఉల్లంఘనలపై...
salt farming in gujarat

గుజరాత్ అగరియాల అగచాట్లు

అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్‌లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట....
CM KCR wishes the nation a happy Diwali

బిఆర్‌ఎస్ అవతరణ క్రమం

‘జాతీయ పార్టీని ప్రారంభించాలన్నది తొందరపాటు నిర్ణయం కాదు’ అని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించడంతో పాటు, త్వరలోనే...
Prashant Kishor Begins Padayatra in Bihar

ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర ఆరంభం

భితిహర్వా: ఎన్నికల వ్యూహకర్త రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ బీహార్‌లోని చంపారాన్ జిల్లా నుంచి ఆదివారం తమ పాదయాత్ర ఆరంభించారు. జన్ సురాజ్ ఉద్యమం పేరిట బీహార్‌లో తమ పాదయాత్ర 3500 కిలోమీటర్లు...

Latest News