Home Search
బ్యాటింగ్ - search results
If you're not happy with the results, please do another search
తొలి వికెట్ కోల్పోయిన విండీస్ 105/1
హమీల్టన్: సిడన్ పార్క్లో మహిళా వన్డే ప్రపంచ కప్లో భాగంగా 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 13 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డియాండ్రా...
హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ…. భారత్ 296/5
హామీల్టన్: సీడన్ పార్క్ మైదానంలో మహిళా వన్డే ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 296 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
స్మృతి మంధనా సెంచరీ… 243/3
హామీల్టన్: సీడన్ పార్క్ మైదానంలో మహిళా వన్డే ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 243 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
మూడో వికెట్ కోల్పోయిన భారత్…. 182/3
హామీల్టన్: సీడన్ పార్క్ మైదానంలో మహిళా వన్డే ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 182 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
సిరీస్పై టీమిండియా కన్ను
లంకకు పరీక్ష, నేటి నుంచి పింక్బాల్ సమరం
బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే డేనైట్ టెస్టు మ్యాచ్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం...
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ లక్ష్యం 216
హమిల్టన్ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు, భారత్కు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు...
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ బౌలింగ్.. రెండు వికెట్లు కోల్పోయిన కివీస్
హమిల్టన్ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్ను ఆథిత్య జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడుతోంది. కొద్దిసేపటిక్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి...
ఇంగ్లండ్కు విండీస్ షాక్
కరీబియన్ టీమ్కు మరో విజయం
డునెడిన్: మహిళల వన్డే ప్రపంచకప్లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మరో ఓటమిని చవిచూసింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో విండీస్...
మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం
మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే లంక కుప్పకూలింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత ఆటగాళ్లు...
ఉమెన్స్ వరల్డ్ కప్.. పాక్ పై భారత్ ఘనవిజయం
హైదరాబాద్: మహిళల ప్రపంచకప్ లో బారత్ భోణీకొట్టింది. పాకిస్థాన్ పై 107 పరుగుల తేడాతో మిథాలీ సేన గెలుపొందింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి...
చెలరేగిన పూజా, స్నేహ.. పాకిస్తాన్ లక్ష్యం 245
హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు...
మహిళల వన్డే ప్రపంచకప్: మూడు వికెట్లు కోల్పోయి భారత్..
హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆదిలోనే మొదటి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లలోనే ఓపెనర్...
జడ్డూ రికార్డు సెంచరీ.. భారత్ 574/8 డిక్లెర్డ్
జడ్డూ రికార్డు సెంచరీ
తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు
574/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లెర్డ్
నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
మొహలీ: శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో భారత అన్ని విభాగాల్లో...
ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు బోణి..
ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మహిళా జట్టు బోణి
ఇంగ్లాండ్పై 12 పరుగుల తేడాతో విజయం
హామిల్టన్: ఆస్ట్రేలియా ఓపెనర్ రేచల్ హేన్స్ సెంచరీ సాధించడంతో శనివారం ఇంగ్లాండ్తో జరిగిన మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల...
రెండో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక 108/4
మొహాలీ స్టేడియం వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో...
జడేజా సెంచరీ… టీమిండియా 468/7
మొహాలీలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 112 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 468 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రవీంద్ర జడేజా సెంచరీతో...
కివీస్కు విండీస్ షాక్..
మౌంట్ మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే సంచలన ఫలితం నమోదైంది. శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ మహిళల జట్టు మూడు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది....
మొదటి రోజూ భారత్దే
రాణించిన పంత్, విహారి, జడేజా, టీమిండియా 357/6
మొహాలీ: శ్రీలంకతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న...
భారత్-శ్రీలంకతో తొలి టెస్టు.. క్రీజులో మయాంక్, రోహిత్
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. మొహాలీ వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. భారత ఓపెనర్లు...
మిథాలీ సేనకు మరో విజయం
ఓవల్: మహిళల వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచుల్లో టీమిండియా అదరగొడుతోంది. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన సాధన మ్యాచ్లో మిథాలీ సేన 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంతకుముందు...