Home Search
భారీ వర్షాల - search results
If you're not happy with the results, please do another search
అసోంను ముంచెత్తిన వరదలు
న్యూఢిల్లీ: అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 94 గ్రామాల్లో వరదల ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో...
బంగాళాఖాతంలో తీవ్రమవుతున్న అసని తుఫాను
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాను బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చనుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. విశాఖకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఈరోజు నుంచి...
వర్షం ‘దొంగదెబ్బ’
తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా కుండపోత
అన్నదాతకు తీరని నష్టం.. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం
అంధకారంలో పలు ప్రాంతాలు.. కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
హైదరాబాద్లోని పలు కాలనీలు జలమయం
తడిసి ముద్దయిన ధాన్యం
నేలరాలిన మామిడి,...
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం చిరుజల్లులు పడుతున్నాయి. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. భారీగా వర్షం కురిసే అవకాశం...
కాలక్షేపంగా మారిన వ్యవసాయ పరిశోధనలు
కొత్తవంగడాలు లేకే వెనకబడి పోయాం
ఈఏడాది 500టన్నుల మామిడి ఎగుమతి లక్షం
ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మన వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ..రీసెర్చ్ సెంటర్లు బలహీనంగా ఉన్నాయి..అందుకే ఉత్పత్తి ఉత్పాదకతలో ఎంతో వెనుకబడిపోయాం..మన రీసెర్చ్ సెంటర్లు...
వర్షం కారణంగా విమానాల మళ్లింపు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు, ముంబై,
విశాఖ నుంచి వచ్చేవాటిని విజయవాడకు, బెంగళూరు విమానాన్ని
నాగ్పూర్కు మళ్లింపు వాతావరణం అనుకూలించలేదని అధికారుల వెల్లడి
మన తెలంగాణ/ శంషాబాద్ / హైదరాబాద్ :...
సలేశ్వరం ఉత్సవాలకు రావొద్దు
భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదం
కొండలపై నుంచి భారీగా రాళ్లు పడుతున్నాయి
హెచ్చరిక జారీ చేసిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో రెండోరోజూ కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి...
పెరగనున్న పత్తి సాగు
వచ్చే సీజన్లో 70లక్షల ఎకరాలకు పైగా
సాగు చేయనున్నట్లు అంచనా
మన తెలంగాణ : రానున్న వానాకాలపు వ్యవసాయ సీజన్లో పత్తిసాగు భారీగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం కూడా పంటల వైవిద్యీకరణను పెద్ద...
రాష్ట్ర వ్యాప్తంగా పలుకరించిన చిరుజల్లులు
రానున్న మూడురోజులు పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో వర్షం...
విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ధి: మేయర్
విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ది
ఏడాది పదవి కాలం పూర్తి సంతృప్తినిచ్చింది: మేయర్ గద్వాల విజయలక్ష్మి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ ఆవిర్భావం తర్వాత దేశంలోనే అతి పెద్ద దైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్...
3.79 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 3.79 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం మరియు...
50వేల ఎకరాల్లో నష్టం!
అకాల వానలతో అధికంగా దెబ్బతిన్న మిరప, మొక్కజొన్న పంటలు
పూర్తిస్థాయి నివేదికలు అందాకే పరిహారంపై నిర్ణయం
మనతెలంగాణ/ హైదరాబాద్ : అకాల వర్షాలు , వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై ప్రభుత్వం దృష్టి...
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం..
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. గురువారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తర్వాత నగరంలోని నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్,...
మిర్చి రైతులను కాపాడండి: ఆర్కెపీఏ
నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్స్ కోసం సాంకేతికత అనేది మన ప్రాధమిక హక్కు
మా జీననోపాధికి భంగం కలిగించవద్దు.. మిర్చి రైతులను కాపాడండి: ఆర్కెపీఏ
రైతులను కాపాడేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్,...
వినియోగదారులకు ‘ఉల్లి’ ఘాటు
ఇప్పటికే రూ.50ను క్రాస్ చేసిన ఉల్లి
ఆందోళనలో వినియోగదారులు
కొద్ది రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుంది : అధికారులు
హైదరాబాద్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కారణంగా దానిలో ఉండే అనేక పోషకాలు రోగ...
చెన్నైలో వరద నీటితో అనేక చోట్ల ట్రాఫిక్ బంద్
చెన్నై: చెన్నైలో ఎడతెరిపి లేని వర్షాలకు రిజర్వాయర్ల నుంచి వరద నీరు ముంచెత్తడంతో నగరంలోను, పరిసర ప్రాంతాల్లోను రోడ్లన్నీ జలమయమై అనేక రోడ్లు, సబ్వేలలో ట్రాఫిక్ బంద్ అయింది. అనేక చోట్ల ట్రాఫిక్...
ఎపిలో టమాట దొంగల ముఠా
అమరావతి: తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా టమాట ధరలు ఆకాశన్నంటుతుండటంతో టమాటలనూ దొంగల ముఠాల కన్నుపడింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్లో ఓ రైతుకు చెందిన రూ.12 వేల...
కేంద్రం వల్లే కొనుగోలు జాప్యం
ఇప్పటికైనా పునరాలోచించి తేమ
శాతం నిబంధనలను సడలించాలి
ప్రతిరోజు భారీగా ధాన్యాన్ని
కొంటున్నాం, సేకరణలో జాతీయ
రికార్డు సాధించాం, ఈ గొప్పతనం
సిఎం కెసిఆర్కే చెందుతుంది :
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి...
రెండో రోజూ బాహాబాహీ
రణరంగాన్ని తలపించిన బిజెపి చీఫ్ బండి సంజయ్ పర్యటన
బండి పర్యటనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నల్లజెండాల నిరసన
సూర్యాపేట జిల్లా అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్) ధాన్యం కేంద్రాల వద్ద ఉద్రిక్తత
ప్రతిగా బిజెపి నినాదాలు, కర్రలు, రాళ్లు,...
స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
అక్టోబర్లో 4.48 శాతం నమోదు
న్యూఢిల్లీ : అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. గత నెలలో వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.48 శాతం నమోదైంది. అంతకుముందు సెప్టెంబర్లో ఇది 4.35...