Friday, May 17, 2024
Home Search

భారీ వర్షాల - search results

If you're not happy with the results, please do another search
Demand to buy grain in the state of Telangana

రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం

61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
first danger warning to Godavari flood

గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద పెరుగుతున్న ఉధృతి,పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు, దిగువకు వదులుతున్న అధికారులు మనతెలంగాణ/ హైదరాబాద్: భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఎగువ నుంచి వస్తున్న...
Vanakalam cultivation in 1 CR 29 lakh acres

కోటి 29లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు

61.94లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరి నాట్లు 46.42లక్షల ఎకరాల వద్ద ఆగిన పత్తి విస్తీర్ణం జొన్న 37725 ఎకరాలు, సజ్జ 6-03 ఎ, మొక్కజొన్న 709758 ఎ, రాగి 642 ఎ,...
Four gates lifted of Osman Sagar

ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత

వరద ఉధృత్తితో దిగువ మూసీలోకి నీరు విడుదల మూసీ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు పరిస్దితులను పర్యవేక్షిస్తున్న జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు రాబోయే మూడు రోజులు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు మన తెలంగాణ, హైదరాబాద్...
PM Modi gets a warm welcome from Indians

ఏ మూలనైనా విశిష్టతతే

భారతీయ సంతతికి మోడీకితాబు వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
Paddy acreage reaches record level in Telangana

వరిలో రికార్డు

భారీ స్థాయికి చేరిన విస్తీర్ణం 61.75లక్షల ఎకరాల్లో వరినాట్లు కోటి 29లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయశాఖ అంచనాలను తలకిందులు చేస్తూ వరిసాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలో వానాకాలం పంటల...
India celebrates M Visvesvaraya’s 160th birthday

మేఘ విచ్ఛిత్తికి మోక్షగుండం విరుగుడు

20వ శతాబ్దం మొదట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్‌కు చీఫ్ ఇంజినీరుగా పని చేశారు. హైదరాబాద్‌ను మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారు. 1908లో స్వచ్ఛంద...

అందుకే.. చిన్న వర్షం పడ్డా వరదలు వస్తున్నాయి: మంత్రి గంగుల

కరీంనగర్: గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరుకున్న కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఉదయం పర్యటించారు. పద్మానగర్,...
Lifting of Himayat Sagar Reservoir Gates

హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

రెండు గేట్ల ద్వారా దిగువకు వరద నీరు విడుదల మూసీ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు పరిస్దితులను పర్యవేక్షిస్తున్న జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు రాబోయే రెండు రోజులు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు మన తెలంగాణ,...

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్‌: గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, అమీర్‌పేట్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం పడుతున్నది....

గ్రేటర్ విద్యుత్ వ్యవస్థలో మార్పులు

రూ.10వేల కోట్లతో ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు మన తెలంగాణ,సిటీబ్యూరో: నగర జనాబా రోజు రోజుకు పెరుగుతోంది.దాంతో కాలనీలు,బస్తీలు కూడా నలుమూలల విస్తరిస్తు విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక...
Flood water inflow decreased to Srisailam Project 

నిండుతున్న శ్రీశైలం

కృష్ణకు తోడైన తుంగభద్ర వరద జలాశయంలోకి భారీగా నీరు శ్రీశైలం నీటిమట్టం 885అడుగులు మంగళవారం సాయంత్రానికి 877 అడుగులు కృష్ణానది ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు వదర తాకిడి యధావిధిగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల...
The overflowing Pocharam project

పొంగుతున్న పోచారం ప్రాజెక్టు

10900 క్యూసెక్కుల నీరు మంజీరా లోకి.. ప్రధాన కాలువ గేట్ల ఎత్తివేత.. కామారెడ్డి : నాగిరెడ్డిపేట మండలం సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు గురువారం 11 గంటల నుండి ఆయకట్ట పైనుండి భారీ ఎత్తున పొంగిపొర్లుతోంది....
Heavy Rainfall in Mumbai

ముంబైలో కుండపోత వర్షం..

ముంబై: నవీముంబైలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లు ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలైతే చరువులను తలపిస్తున్నారు. మెరైన్‌ డ్రైవ్ ఏరియాలో స‌ముద్ర తీరం...
The landslide broke and killed 11 people in Maharashtra

కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

  మహారాష్ట్ర: ముంబైలోని చెంబూరులో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెంబూరులోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో 11 మంది మరణించగా,...
Rains impact being felt on TSRTC revenue

ఆర్‌టిసికి వాన కష్టాలు

అర్థాంతరంగా రద్దవుతున్న ట్రిప్పులు తగ్గిన ప్రయాణికులు.. తగ్గుతోన్న ఆదాయం హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఆర్టిసి ఆదాయం మీద పడుతోంది. దీంతో సంస్థ పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వస్తోంది....

ఎవరెన్ని మాట్లాడినా.. కెసిఆర్‌ను ఆపలేరు

  చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే త్వరలో రూ.5లక్షలతో చేనేత బీమా దళితుల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం కాళేశ్వరం గంగనే 500 మీటర్లు పైకి తెచ్చినం.. దళితులను పైకి తేలేమా! వచ్చే నెల...
Heavy pollution in Sea

సముద్రాలు కాలుష్య నిలయాలు!

  సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
Southwest monsoon enters Telangana

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 10న నైరుతి రాష్ట్రాన్ని తాకుతుంది. కానీ ఈ ఏడాది ఐదు రోజుల ముందుగానే నైరుతి...
44 died after Heavy Rains in Indonesia

ఇండోనేసియాలో కుంభవృష్టి: వరదలకు 44 మంది మృతి

జకర్తా : ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదలు ముంచుకొచ్చి కొండచరియలు విరిగి పడడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో భారీ వరదలతో ముగ్గుర...

Latest News

వానావస్థలు