Home Search
గ్రామాలు అభివృద్ధి - search results
If you're not happy with the results, please do another search
దేశమంతా ఉచిత విద్యుత్
హైదరాబాద్ : బిఆర్ఎస్కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
బండి సంజయ్కు మంత్రి మల్లారెడ్డి సవాల్…
బిజెపి పాలిస్తున్న రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న గ్రామంలాగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఒక్క గ్రామమైనా ఉందా అని మంత్రి మల్లారెడ్డి వాపోయారు. మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్కు సవాల్ విసిరారు... తెలంగాణ రాష్ట్రంలో...
మండల కేంద్రాల్లో మహిళా వేదికలు
మన హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు వేదికల తరహాలో మహిళా వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వ...
బిఆర్ఎస్: చారిత్రక ఆవశ్యకత
75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల పాలనలో...
రాష్ట్రానికి నిధులను నిలిపివేసిన కేంద్రం
నంగునూరు : తెలంగాణలో రైతుల బావిల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సిఎం కెసిఆర్ తేల్చి చెప్పడంతో రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ఆర్థిక శాఖకు రావాల్సిన కేంద్ర...
హయత్నగర్కు మెట్రో
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బినగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను పొడిగిస్తామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం సుమారుగా రూ.55 కో ట్లతో చేపట్టిన నాగోల్...
తలసరి ఆదాయం రూ.1.2 లక్షల నుంచి రూ.2.7 లక్షలకు పెరిగింది: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముందుకు సాగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎల్బినగర్ నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్డ్రైన్ను మంత్రి ప్రారంభించారు....
సుదూర తీరాలు మానవ విలువలు
కథ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మానవ జీవితంలోని సన్నివేశాన్ని లేదా సంఘటనలను మనోహరంగా చిత్రిస్తుంది. కథా రచయిత తన స్వానుభవాన్ని గాని, తాను చూసిన జీవితాలను గాని కథలో ప్రతిబింబిస్తాడు. యదార్ధ సంఘటనలకు కల్పనలు...
కాంగ్రెస్, బిజెపి మిలాఖత్
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి, ఒక వ్యక్తి స్వార్ధానికి జరుగుతున్న నేపథ్యంలో...
ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు పోవాలి: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన పురపాలికల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి...
తెలంగాణ మోడలే దేశానికి రక్ష
కెసిఆర్ పథకాలపై
జాతీయస్థాయిలో చర్చోపచర్చలు
అభివృద్ధి, సంక్షేమం తీరుతెన్నులపై మేథావుల అధ్యయనం
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం కావాలంటున్న రైతు నేతలు
జీవ నదులు ఉన్నా తాగు, సాగు నీరుకు ఇంకా కటకటే ఇప్పటికీ
అంధకారంలో ఆరు లక్షల గ్రామాలు ధనవంతులు...
అవార్డుల పంట
16 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులు
ఓడిఎఫ్ + పట్టణాలుగా 70
ఓడిఎఫ్ ++ పట్టణాలుగా 40
గుర్తింపు అవార్డులు రావడంపై
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికలు మరోసారి...
ఒడిఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ
మరో అరుదైన ఘనత
సాధించిన రాష్ట్రం
మరో అరుదైన ఘనత ముందర తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం నుంచి అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన రికార్డు ముందర నిలిచింది....
జాంబవ సామాజిక తాత్విక చిత్రపటం మాదిగ కొలుపు
స్వాతంత్య్రానికి పూర్వము ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల ’మాలపల్లి’ మొదటి దళిత నవలగా వచ్చింది. పేరుకు మాలపల్లి గానీ వస్తువంతా బ్రా హ్మణ పర్యావరణము, ఆచార వ్యవహారాలు, సంస్కృతి చుట్టూ తిరిగిందనే విమర్శలున్నాయి....
రాజ్యాంగ పదవుల్లో ఉండి ఫాసిస్టు దాడులా?
కమలనాథులపై సిఎం
కెసిఆర్ ఫైర్
సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాలపై పెత్తనం
కుంటుపడుతున్న దేశాభివృద్ధి.. పెరుగుతున్న
ద్రవ్యోల్భణం వైఫల్యాలను
కప్పిపుచ్చుకోవడానికే విద్వేషాలు రాష్ట్రంపై
అప్పుల భారం పెరిగిందంటూ తప్పుడు...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్
సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ...
జాతిని చీల్చే కుట్రలు
స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో మత ఛాందసవాదులపై పోరాటం
విశ్వ మానవుడు, జాతిపిత మహాత్మా
గాంధీనే కించపరుస్తున్నారు ఇలాంటి
శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ
దీప్తి వాడవాడలా ప్రజ్వరించాలి
పేదరికం ఉన్నంతకాలం అలజడులు,
అశాంతులు...
ఇంటింటికి ‘బూస్టర్’
ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్లో చికిత్స...
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా...
రాష్ట్రాభివృద్ధికి ‘ముఖ్రా’ ముఖ చిత్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి ముఖ్రా (కె) గ్రామమే ప్రధాన ముఖచిత్రమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, -ప్రతి ఇంటికి కెసిఆర్...