Home Search
స్వాతంత్య్ర దినోత్సవం - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ సమైక్యతా ఉద్యమంలో బిజెపి రోల్ ఏంటి?
మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్వతంత్ర పోరాటంలో, హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలో బిజెపి ఎలాంటి పాత్ర పోషించిందని ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శనివారం కేంద్ర హోం మంత్రి హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో తన...
రాజకీయ ఖైదీలకు స్వేచ్ఛ ఎప్పుడు?
“ఓరా భగత్ సింగ్ భాయ్, ఓరా ఖుదీరామర్ భాయ్,
సమస్త రాజ్బందిదర్ ముక్తి ఛాయ్, ముక్తి ఛాయ్”
“వాళ్ళు భగత్ సింగ్ సోదరులు, ఖుదీరావ్ు సోదరులు
రాజకీయ ఖైదీలందరికీ విముక్తి కల్పించాలి, విముక్తి కల్పించాలి” బిపుల్ చక్రబర్తి,...
చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి
బిజెపి, సంఘ పరివార్ విద్వేష రాజకీయాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఒక కొత్త పల్లవి మొదలుపెట్టారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపి పాలకులూ, నాయకులు గత...
సెప్టెంబర్ 17న రాష్ట్ర వజ్రోత్సవం
మన తెలంగాణ/హైదరాబాద్: నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం లభించి 75ఏళ్లు నిండనుంది. దీంతో వజ్రోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హైలైట్ చేస్తూ కార్యక్రమాలు చేయనుంది. నేడు...
ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’
న్యూఢిల్లీ: పౌష్టికాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు కలిసి రావాలని, దానిని నిర్మూలించేందుకు సామాజిక స్పృహను ఉపయోగించుకోవాలని ఆదివారం తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
భారతదేశానికి...
రాజ్యాంగ పదవుల్లో ఉండి ఫాసిస్టు దాడులా?
కమలనాథులపై సిఎం
కెసిఆర్ ఫైర్
సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాలపై పెత్తనం
కుంటుపడుతున్న దేశాభివృద్ధి.. పెరుగుతున్న
ద్రవ్యోల్భణం వైఫల్యాలను
కప్పిపుచ్చుకోవడానికే విద్వేషాలు రాష్ట్రంపై
అప్పుల భారం పెరిగిందంటూ తప్పుడు...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
ఎర్రకోటకు రక్షణగా 10,000 మంది పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్డ్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై హెచ్చరికలు జారీ చేసింది. దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ విభాగం అలర్డ్ చేసింది. ఆగస్టు 15న...
మాది ‘పోగు’బంధం
కొన ఊపిరితో ఉన్న ఈ రంగంపై జిఎస్టి వేయడం ఎందుకు?
కేంద్రం సహకరించకపోయినా...సిఎం కెసిఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు
రాష్ట్ర నేతన్నల సంక్షేమాన్ని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు
అందుకే రైతుబీమా తరహాలో నేత కార్మికుల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
పీపుల్స్ప్లాజాలో...
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
పాలపొడిపైనా జిఎస్టి విధిస్తే ప్రజలేం తింటారు ?
కేంద్ర ప్రభుత్వంపై దీదీ ధ్వజం
కోల్కతా : బొరుగులు, పాలపొడి వంటి వస్తువుల పైనా బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తోందని మరి పేద ప్రజలు ఏం తింటారు...
బాక్సర్ తో బాక్సింగ్
మన తెలంగాణ/హైదరాబాద్: విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిఎం...
పొగత్రాగడం మానే దమ్ముందా?
దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరచి దానిని పాయలుగా విడదీసి మోదుగ ఆకుల్లో చుట్టి రెండు రాళ్ల రాపిడితో నిప్పు రవ్వలు పుట్టించి ... గ్రామీణ ప్రాంతాలలోని వారు పొగను పీల్చే దశ...
కరోనా ఇంకా అంతరించిపోలేదు: ప్రధాని మోడీ
పుడమి తల్లిని రక్షించుకోడానికి ప్రకృతి వ్యవసాయం
ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు ( చెరువుల తవ్వకం)
చెరువుల పూడిక తీయడంతో జలసంరక్షణ
గుజరాత్ మహాపటోత్సవ్ కార్యక్రమంలో మోడీ సూచనలు
అహ్మదాబాద్ : కరోనా వైరస్...
ఫూలే మార్గమే మహిళకు శిరోధార్యం
దేశంలోని మహిళల విముక్తి కోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురించి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం,...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
రాజ్యాంగ ద్రోహులకు పురస్కారాలా?
బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మ విభూషణ్ ప్రకటించటం ద్వారా ఆర్ఎస్ఎస్ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం. కేరళ వంటి చోట్ల...
30 ఏళ్ల తర్వాత లాల్చౌక్లో మువ్వన్నెల రెపరెపలు
30 ఏళ్ల తర్వాత శ్రీనగర్ నడిబొడ్డున త్రివర్ణపతాకావిష్కరణ
ధైర్యంగా ముందుకొచ్చిన స్థానిక యువత, కలిసి వచ్చిన జనం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారంనాడు అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్(ఘంటా...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని...
దేశంలో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సిఇసి
న్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలెక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. నేషనల్ ఓటర్స్డే కార్యక్రమం సందర్భంగా...