Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ స్థాపించండి
గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత
సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు
హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ...
సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం
మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం...
అంటువ్యాధులపై అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలు తగ్గి న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించా రు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారు లు,...
ముఖ్యమంత్రికి పిండం పెడ్తా అంటావా పుండాకోర్
తండ్రి వయసున్న కెసిఆర్ను పట్టుకొని రేవంత్రెడ్డి పిండం పెట్టాలని మాట్లాడుతున్నాడు
బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలి
10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు...?
శవాల మీద...
ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కుల అభివృద్ధి
జగిత్యాల: జగిత్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని మున్సిపల రోటరీ పార్కులో రూ. 50 లక్షలతో చేపట్టనున్న...
మెడికల్ టూరిజానికి హబ్గా మారిన హైదరాబాద్
క్రమంగా పెరుగుతున్న నగరానికి వచ్చే విదేశీ రోగులు
తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు
హైదరాబాద్ : మెడికల్ టూరిజం ప్రధాన హబ్గా హైదరాబాద్ నగరం మారింది. కొవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే...
వరంగల్ ప్రజలు ఆందోళన చెందవద్దు: మేయర్ గుండు సుధారాణి
వరంగల్: భద్రకాళి చెరువుకు గండి పడిందని నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ గండిని ఆపే చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి వెల్లడించారు. మునిసిపల్ మంత్రి కెటిఆర్...
వరదలతో 30 మంది చనిపోయినా కెసిఆర్ ఎందుకు పరామర్శించడంలేదు…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సిఎం కెసిఆర్ పట్టించుకోవడంలేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం రేవంత్ ఉప్పల్, ఎల్ బి నగర్ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్...
1000 హరిత గ్రామాలు
హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...
సహాయ, పునరావాస చర్యలపై సిఎం కెసిఆర్ ఆరా
రెండోరోజూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న ముఖ్యమంత్రి
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమన్వయానికి ఆదేశం
బాధితులకు సిఎం కార్యాచరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిఎం కె.చంద్రశేఖర్రావు రెండో...
వరద బాధిత ప్రాంతాలలో బిజెపి బృందాల పర్యటన
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో బిజెపి బృందాలు పర్యటిస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి పది...
ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలి: అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్ :నగరంలో వరద ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్ కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వరద సమస్యలపై జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పార్టీ...
పులితోనే జీవవైవిధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నేడు ప్రపంచ పులుల దినోత్సవం
హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ...
రాజకీయం చేయొద్దు
వర్షాలను కూడా రాజకీయం చేయవద్దని, చేతనైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఐటి, పురపాలక శా ఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్ష నాయకులకు సూచించా రు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల...
వరదలపై సిఎం కెసిఆర్ నిరంతరం సమీక్ష….
జిల్లా మంత్రులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్న సిఎం
ఎన్టీఆర్ఎప్ బృందాలు, హెలికాప్టర్లు ద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరద ముంపు ప్రాంతాల అధికారులు అలర్ట్గా ఉండాలి ఆదేశాలు
జల దిగ్భందంలో ఉన్న మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు...
తెలంగాణ రాష్ట్రంలోనే క్రైస్తవులకు రక్షణ : మంత్రి కొప్పుల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్ని విధాలా మేలు జరుగుతోందని ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్...
త్వరలో రూ.52కోట్లతో కొత్త మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం
కాచిగూడ : మంత్రి కెటిఆర్ నేతృత్వంలో నాలాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకన్న అన్నారు. వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తిచేసి ముంపు సమస్యకు...
మంత్రి కొప్పుల, ఎంఎల్ఎలతో ఎంఎల్సి కవిత భేటీ
హైదరాబాద్ : ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్,పలువురు ఎంఎల్ఎలు,ఎంఎల్సిలు, ఇతర పార్టీ నేతలతో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం...
అధునాతన పద్దతి తో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం
ఇల్లంతకుంట: అధునాతన పద్దతితో, అన్ని సౌకర్యలతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, ఆస్పత్రి ఏర్పాటు కోసం మంత్రి కేటిఆర్ బర్త్ డే గిఫ్ట్ గా రూ.9కోట్లు మంజూరు చేశారని...
విఆర్ఎలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరించిం ది. సిఎం ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం విఆర్ఎల క్రమబద్ధీకరణకు సంబంధించిన జిఓ 81ను విడుదల చేశారు. ఈ...