Saturday, May 4, 2024

పెండ్యాల వద్ద రైలు కిందపడి ఎంపిపి కుమారుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: హన్మకొండ జిల్లా పెండ్యాల వద్ద శుక్రవారం ఉదయం రైలు కిందపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు జాఫర్‌గఢ్ వైస్ ఎంపిపి కనకయ్య కుమారుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే విషయాలు బయటకు రాలేదు.

Also Read: ఎపి నుంచి ఒక ఐపిఎల్ టీం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News