Tuesday, April 30, 2024

పవన్‌కు దమ్ముంటే నన్ను చెప్పుతో కొట్టు: ప్రసన్న 

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన పార్టీని మాజీ చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అమ్మేశారని వైసిపి ఎంఎల్‌ఎ ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. వారాహి వాహనానికి పసుపు రంగు వేసుకోమ్మని చంద్రబాబు ఇచ్చి ఉంటాడని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని మళ్లీ అంటున్నామన్నారు. కోవ్వూరు సెంటర్‌లో ఒక్కడినే ఉంటానని, పవన్‌కు దమ్ముంటే వచ్చి తనని చెప్పుతో కొట్టాలని సవాల్ విసిరారు.

Also Read: నిప్పుల వాన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News