Friday, May 3, 2024

ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

Prime Minister Narendra Modi hoists the National Flag

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని పిఎం మోడీ ఆవిష్కరించారు. అంతకు ముందు త్రివిద దళాల వందనం స్వీకరించారు. కాసేపట్లో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు, మాజీ ప్రధానులు, ఎంపిలు పాల్గొన్నారు. అంతకు ముందు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద పిఎం నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News