Tuesday, April 30, 2024

హైకోర్టులో పివిపికి ఊరట..

- Advertisement -
- Advertisement -

PVP

హైదరాబాద్: టాలీవు్ ప్రడ్యూసర్, వైసిపి నేత పివిపికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ల్యాండ్ గ్రాబరి కేసులో తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో పివిపి హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరాడు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాల వరకు పివిపిని అరెస్టు చేయొద్దని కోర్టు పేర్కొంది. కాగా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని విల్లా గొడవలో పివిపిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరకావాలని పోలీసులు పివికి నోటిసులు ఇచ్చారు. అయితే, వచారణకు హాజరకాకుండా నేరుగా  హైకోర్టును ఆశ్రయించాడు.

PVP gets bail from Telangana High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News