- Advertisement -
చెన్నైః తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కడలూరు నయివేలి పవర్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బాయిలర్ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గత ఏప్రిల్లోనూ ఇదే ప్లాంట్లో బాయిలర్ పేలి ఐదుగురు మరణించారు.
4 dies after explosion at Neyveli Power plant in Chennai
- Advertisement -