- Advertisement -
సిద్దిపేట: వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని హరీష్ రావు మున్సిపల్ సిబ్బందికి సూచించారు. సిద్దిపేటలోని 6వ వార్డులో పట్టణ ప్రగతిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. వార్డులను మున్సిపల్ సిబ్బంది, ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
- Advertisement -