Thursday, May 2, 2024

డిసెంబర్ 31న రానా ‘1945’..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దగ్గుబాటి రానా ప్రధానపాత్రలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మడై తిరందు’. బ్రిటీష్ వారి పాలనాకాలం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ‘1945’ పేరుతో తెలుగులో సి.కళ్యాణ్ డిసెంబర్ 31న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారరు. సత్యశివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజీనా కసండ్రా, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

Rana’s 1945 movie to release on Dec 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News