Sunday, April 28, 2024

ఢిల్లీపై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 13వ సీజన్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. దుబాయి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, ఢిల్లీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లో ఇరుజట్లు మూడింట్లో గెలుపొంది జోరు మీదున్నాయి. ఈ మ్యాచ్ లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపర్చుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

RCB Won Toss And Opt Bowl Against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News