- Advertisement -
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖకు చెందిన(ఐఎఫ్ఎస్) రిటైర్డ్ అధికారి రంజీత్ సేథీ(81) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం దక్షిణఢిల్లీ డిఫెన్స్కాలనీలోని ఆయన నివాసంలో పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకు ఇంకా జీవించాలని లేదంటూ సూసైడ్నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Retired IFS officer commits suicide in Delhi
- Advertisement -