- Advertisement -
హైదరాబాద్: వరిసాగులో విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తక్కువ నీటితో వరిసాగు చేసేందుకు చైనా తరహాలో సాగునీటి వినియోగంపై అధ్యయనం చేసేందుకు అవసరమైతే ఓ బృందాన్ని పంపిసత్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి సాగవుతోందని, ఐదున్నరేళ్లలో తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని నిరంజన్ రెడ్డి కొనియాడారు.
Revolutionary changes in Paddy cultivation in TS
- Advertisement -