Friday, May 3, 2024

ఎపిలో విషాదం: రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

అమరావతిః రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకులం జిల్లాకు చెందిన హరిపురం ఆనంద రావు అనే హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

RPF Constable shoots himself to death in Renigunta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News